Home » Accident
లక్నో : రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం..డ్రైవింగ్ లో నిర్లక్ష్యం..మద్యం తాగి వాహనం నడపటం..వంటి కారణాలతో జరగుతున్న ప్రమాదాలతో పలువురు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఫతేబాద్లోని ఆగ్రా – లక్నో ఎ
చెన్నైలో విషాదం జరిగింది. తండ్రి బైక్ కిందే పడి కూతురు చనిపోయింది. పాప వయసు 18 నెలలు. కంటతడి పెట్టించే ఈ విషాదం చెన్నైలోని పునమల్లే హై రోడ్డుపై జరిగింది. వెంకటేషన్
మెదక్ జిల్లా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి 29, 2019) తూప్రాన్లో జరిగిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ప్రచార వాహనం పైకి ఎక్కి హరీశ్రావు ప్రసంగిస్తుండగా ఒక్కసార
ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ జర్నలిస్ట్ ని తన కారులో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
రాజమహేంద్రవరంలో కలకలం చెలరేగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కారు టైరు బోల్టులు దుండగులు తీసేశారు. సకాలంలో ఈ
పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం(మార్చి-22,2019) ఉదయం రాజధాని ఆక్రాకి 430కిలోమీటర్ల దూరంలోని బోనో తూర్పు ప్రాంతంలోని అంపొమా టౌన్ లోని కిన్ టాంపో టెకిమన్ రోడ్డుపై రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమ
మెదక్: హెల్మెట్ పెట్టుకోండి.. ప్రాణాల్ని కాపాడుకోండి.. పోలీస్ శాఖ చెవిన ఇల్లు కట్టుకుని మరీ చెబుతోంది. హెల్మెట్ వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బతికి బయటపడ్డవారు ఎంతోమంది. హెల్మెట్.. రోడ్డు ప్రమాదం నుంచే కాదు.. పిడుగు నుంచి కాపాడుతుందన�
అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి జాతీయ రహదారి వద్ద మంగళవారం తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడి కక్కడే మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. &n
తాను చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని నటుడు సునీల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయి సునీల్ మృతిచెందినట్లు షేస్ బుక్ లలో కొందరు తప్పుడు పోస్ట్ లు పెట్టారు. దీనిపై శుక్రవారం(మార్చి-15,2019) ట్విట్
ముంబై: కసబ్ అంటే మనకు గుర్తుకొచ్చే పేరు పాకిస్థాన్ ఉగ్రవాది అని. ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న పాకిస్థాన్ కరడు కట్టిన ఉగ్రవాది కసబ్. ఆపేరుతో ముంబైలో ఉండే వంతెన ఘోర ప్రమాదానికి గురైంది. పాక్ ఉగ్రవాదిపేరు ఆ బ్రిడ్�