Home » Accident
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టూ వీలర్ను ఢీ కొనడంతో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అంద
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా మాయమైన భారత సంతతికి చెందిన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి(32) శవమై కన్పించింది.
పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్వి
పశువులకు ఇచ్చినంత విలువ మనుషులు దక్కడం లేదు. దేశంలో ఏదో ఓ మూలన కనిపిస్తున్న ఈ తంతు రాన్రాను లీగల్ అయిపోతదేమో. లేదా వాటికి ఎదురుచెప్పిన వాడి పరిస్థితి ఏ దిక్కూ లేకుండా మిగిలిపోతుందేమో. గుజరాత్ లో జరిగిన ఈ సంఘటన అలాగే అనిపిస్తోంది. రోడ్డు మీద వ
బీజింగ్ : చైనాలోని ఓ మైనింగ్ ప్రమాదాలలో కూలీల బతుకులు సజీమ సమాధి అయిపోతున్నాయి. మైనింగ్స్ లో జరుగున్న ప్రమాదాలు ఇటీవలి కాలంలో చైనాలో పెరుగుతున్న క్రమంలో మరో గని ప్రమాదం సంభవించింది. ఉత్తర మంగోలియా ప్రాంతంలోని ఇన్ మెన్ మైనింగ్ సంస్థలో �
విజయవాడ బీఆర్టీఎస్ రహదారి. ఈ రోడ్డుపై రద్దీ ఉంటుంది. ఉదయం వేళల్లో స్కూల్కు..ఆఫీసులకు..ఇతరత్రా పనులకు వెళ్లే వారితో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలపైకి రయ్యిమంటూ దూసుకెళ్లింది. దీ�
ఢిల్లీలో ఓ కారు భీభత్సం సృష్టించింది. విదేశాంగ శాఖ కార్యాలయాలు ఉండే హైసెక్యూరిటీ ఉండే చాణక్యపురిలోని వినయ్ మార్గ్ లో అతివేగంతో దూసుకెళ్లిన బెంట్లీ కారు ఓ ఆటోని ఢీకొట్టి, ఆ తర్వాత కరెంట్ పోల్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గా
ఇంకా భూమి మీద నూకలు మిగిలినట్లున్నాయి ఆ నలుగురు వ్యక్తులకు. ఓ కారు వ్యవసాయ బావి అంచుల వరకు వెళ్లి ఆగింది. అదే కారు బావిలో పడి ఉంటే.. ఎంత ఘోరం జరిగేది. భయం కలిగించే ఈ యాక్సిడెంట్జ జగిత్యాల జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూ�
సినీ హీరో గోపీచంద్ కు యాక్సిడెంట్ అయ్యింది. కొత్త మూవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం రాజస్థాన్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బైక్ పైనుంచి వెళ్లే స్టంట్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. గాయాలు అయిన�
రంగారెడ్డి : జిల్లా రావిరాల అవుటర్ రింగ్రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సువర్ణ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. కారు డ్రైవర్ నర్సింగరావు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఆదిభట్