Home » ACCUSED
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు సీరియస్ అయ్యారు.
ఆచార్య మనీష్ లాంటి వారు చేసే ప్రకటనలు సమాజంలో వైషమ్యాలు పెంచేవే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయేలా చెడు సంకేతాలు ఇస్తాయనే విమర్శలు బలంగా ఉన్నాయి.
వాట్సాప్ స్టేటస్లో "చెడు వ్యక్తులను" మాత్రమే బాధపెడతాడని రాయడం చూస్తుంటే.. పరిశ్రమ పద్ధతులపై ఫెలిక్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఫణీంద్ర గురించి ప్రస్తావించాడని అంటున్నారు. ఫెలిక్స్ కూడా ఫణీంద్ర లాంటి వ్యాపారాన్నే నడిపాడు
ఈ అల్లర్లలో ముగ్గురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు విఫలమైనట్లు కోర్టు వెల్లడించింది.
ఎన్నికల ముందు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహారచన చేశారు. నిందితులపై రెండు సంవత్సరాల నుంచి నిఘా పెట్టిన ఏటీఎస్ పోలీసులు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో అరెస్ట్ చేశారు.
బుల్డోజర్లతో కూల్చివేతలు.. తూటాల వర్షాలు.. గోలీమార్ అంటున్న యోగి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం యోగీ ఇది టీజర్ మాత్రమే సినిమా ముందుంది అంటున్నారు.
పోయిన నెల దర్శన్ ఇంటికి వచ్చాడు. యూనివర్సిటీలో కులం పేరుతో చిత్రవధ చేస్తున్నారని అమ్మానాన్నల వద్ద ఏడ్చాడు. మొదట్లో అందరూ బాగానే ఉండేవారట. అయితే దర్శన్ కులం తెలుసుకున్నాక తనను దూరం పెట్టారని చెప్పాడు. దర్శన్ పట్ల వాళ్ల బిహేవియర్ పూర్తిగా మా�
రూ.10 లక్షలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితులు మా దగ్గర లేవు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి, మహారాష్ట్రలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇద్దరు కొడుకులు గత ఐదేళ్ల నుంచి మహారాష్ట్రలోనే ఉంటున్నారు. బంధువుల అమ్మాయి కావడం వల్లే రేణుకకు డబ్బులు ఇచ్చి వుంటాడు
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీపై తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిందితుడు హరిహర కృష్ణను ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలన్న విషయంపైన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్ట�
ఉమేష్ పాల్ హత్యపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటివరకు అతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రస్తుతం అహ్మదాబాద్లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ కుట్ర పన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నందున అతడి�