Home » Actress Poonam kaur
ఈ మధ్య కాలంలో పలువురు హీరోయిన్ లు అరుదైన వ్యాధికి గురై బాధపడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 'మయోసైటిస్' అనే వ్యాధితో బాధ పడుతున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు టాలీవుడ్ లోని మరో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా అరుదైన వ్యాధి భారిన పడిందట. అ
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ వెంట కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్న ఆమె.. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ మొన్న గురునానక్ జయంతి సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్లో
పంజాబీ భామ పూనమ్ కౌర్ పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది..
పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉంటుంది..
పరువాల పూనమ్.. ఇన్స్టాలో హీటెక్కిస్తోంది