Home » adavallu meeku joharlu
గట్టిగా వారం రోజులలోనే థియేటర్ల భీమ్లా నాయక్ గర్జన మొదలవుతుంది. సెకండ్ లాక్ డౌన్ నుండి పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. భీమ్లా నాయక్ తో వాళ్ళ ఆశ తీరబోతుంది.
ర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు..
పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా.. ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్న పెద్ద సినిమాలన్నీ రాబోయే మూడు నెలల మీద ముందే ఖర్చీఫ్ వేస్కున్నాయి.
సంక్రాంతి సీజన్ ను వదులుకున్న టాలీవుడ్ హీరోలు సమ్మర్ మాదే అంటున్నారు. ఎప్పుడెప్పుడా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్న సినిమాలు అసలైన..
సినిమాల విడుదల విషయంలో మేకర్స్ మధ్య తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది. దీనికి కారణం కరోనా దెబ్బతో సినిమాలు పూర్తయినా ల్యాబులలోనే..
భోళాశంకర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లిన మెగాస్టార్, ఫినిషింగ్ టచెస్ లో సర్కారువారిపాట, ఫుల్ స్పీడ్ లో ఉన్న భీమ్లానాయక్, మైసూర్ చెక్కేసిన నాగార్జున... ఇలా స్టార్ హీరోలందరూ..