Home » Address
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కార్మికుల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. మేడే వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. గడిచిన ఐదేళ్లలో కేసీఆర్ హయాంలో కార్మికుల సమస్యలను పరి
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోనే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బూత్ కమిటీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. కాంగ్రెస్ పార్�
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు.
కొందరు పల్లకీలు మోయడానికి వాడుకున్నారని.. అభివృద్ధి చేస్తారనే వారి పల్లకీలను మోశానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఢిల్లీ : స్వార్థ రాజకీయాల కోసమే విపక్షాలు కూటమి కట్టాయని ప్రధాని నరేంద్రమోది తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కూటమి కేవలం మోదికి మాత్రమే వ్యతిరేకం కాదని…దేశ ప్రజలకు కూడా వ్యతిరేకమని మోది అన్నారు. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రాకముందే పంపకాలప�
మొబైల్ వాలెట్ వినియోగదారులకు ఆర్బీఐ బ్యాడ్ న్యూస్ చెప్పంది. సంస్థలకు కేవైసీ నిబంధనలు కొత్త సమస్యగా మారాయి. కస్టమర్ల వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్బీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది.