Home » Adilabad
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్ కే కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలు అలియాస్ ప్రవీణ్ తన భార్యతో గొడవ పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న బాలు ఆత్మహత్య చేసుకుంటానని కాలనీలోని విద్యుత్ స్తంభం ఎక్కాడు.
డొల్లార వద్ద అంతరాష్ట్ర వంతెనలను తాకుతూ పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్ గంగాలో గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది.
దీనిపై సోయం బాపూరావు స్పష్టతనిచ్చారు. తనపై సొంత పార్టీ నేతలు కుట్ర చేశారని అన్నారు.
నా ఎంపీ నిధులను నా సొంతానికి వాడుకున్నా తప్పేంటీ? నా ఇంటి నిర్మాణం కోసం, నా కుమారుడు పెళ్లి కోసం నా ఎంపీ లాడ్స్ నిధులు వాడుకుంటే తప్పేంటీ? అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ.
ఆదిలాబాద్, ఆదిలాబాద్ రూరల్, బేలా, జైనత్, మావాలా మండలాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రెండేళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
"పాస్టర్లపై నేను చేసిన వ్యాఖ్యలను రాద్ధాంతం చేయొద్దు. బలవంతపు మతమార్పిడులు, లవ్ జిహాద్ లకు నేను వ్యతిరేకం" అని అన్నారు.
"ఇప్పటికే మతం మారిన ఆదివాసీలు తిరిగి వస్తే డప్పులతో స్వాగతం పలుకుతాం.. లేదంటే మంచిగుండదు" అని సోయం బాపూరావు అన్నారు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వానలు పడతాయని పేర్కొంది.
ఎంపీ సోయం బాపూరావు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది.