Home » Adimulapu Suresh
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలు..
రాజ్యాంగం మార్చాలంటున్న కొంతమంది నాయకులు.. అందులో ఏం నచ్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కొందరు రాజ్యాంగం మార్చాలని మాట్లాడుతున్నారని..
ఇప్పటికైనా మించిపోయింది లేదు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా తీవ్రత అంతగా లేదు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదు. పిల్లలకు కరోనా సోకితే.. ఆ పాఠశాల వరకే..
కరోనా వల్ల రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఈ సారి పరీక్షలు నిర్వహించేలా బోధన జరుగుతోందన్నారు.
ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవుల పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి..
ఏపీ పీజీసెట్ ఫలితాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రిలీజ్ చేశారు.
కరోనా కారణంగా..ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగలేదు. దీంతో ఫలితాల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా...2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి ఆదిమూలపు
ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ తీవ్ర గాయాలపాలై, చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా, కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్ప�
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుతుందన్న మంత్రి.. జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందన్నారు.