Home » Adimulapu Suresh
జాతీయ నూతన విద్యావిధానం అమలుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం జీవో కూడా పంపింది. ఈ వార్త సోషల్ మీడ�
ap tenth class exams schedule: ఏపీలో పదో తరగతి(టెన్త్ క్లాస్) పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 7 పేపర్లు (ఒక్కో పేపర్కు 100 మార్కులు) ఉండనున్నాయని ఆయన వెల్�
AP RGUKT Exam Results : కరోనా కారణంగా..పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని, అయినా..ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారు..ఆన్ లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందుకు ఉదాహరణే..ఆర్.జి.యు.కె.టి (రాజీవ్�
AP Education Minister : జగనన్న చెప్పాడంటే..చేస్తాడంతే..నిధులు ఎవరిచ్చినా..సరే ఇవ్వకపోయినా..సరే..విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 2020, అక్టోబర్ 10వ తేదీ శనివారం ఉదయం ఆయన మీడియాతో మా�
ఏపీ సర్కార్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సెప్టెంబర్ 10,11 న ఐసెట్, 14న ఈసెట్, సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 28, 29, 30న ఏపీజీ ఈసెట్ నిర్వహించనున�
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యాశా�
జలుబు, దగ్గు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, హాస్టల్ విద్యార్థులను దగ్గరుండి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో ఇళ్లకు చేరుస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారరు. 2020, మార్�
ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను మంత్ర ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2019, డిసెంబర్ 30వ తేదీ తాడేపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని రిలీజ్ చేశారు. ఎంసెట్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 20 – ఏప్రిల్ 24 వరకు, ఐసెట్ను ఏప్