Home » Adipurush movie
ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ సినిమా చూసిన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సినిమాపై సెటైరికల్ గా కామెంట్స్ చేశాడు.
ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్స్ రోజుకొకరు వచ్చి ఆదిపురుష్ ని విమర్శిస్తున్నారు.
సినిమా రిలీజయిన దగ్గర్నుంచి ఆదిపురుష్ సినిమా వివాదం నడుస్తూనే ఉంది. డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ లపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి.
టెక్నాలజీ వాడితే ఇంకా బాగా చూపిస్తారనుకుంటే రామాయణాన్ని మార్చేశారు చిత్రయూనిట్. దీంతో ప్రేక్షకులు, అభిమానులు, ముఖ్యంగా భక్తులు అందరూ ఆదిపురుష్ సినిమాని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో రాముడిగా ప్రభాస్(Prabhas) కనిపించనున్న చిత్రం ఆది పురుష్. సీతగా కృతిసనన్(Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(Saif Alikhan) నటిస్తున్న ఈ సినిమా జూన్ 16 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామాయణం కథని ఈ జనరేషన్ లో ప్రజలకు, పిల్లలకు మరింత చేరువ చేయాలని పలువురు ప్రముఖులు ఆదిపురుష్ టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు.
ఇటీవల ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ వృద్ధులకు, అనాథలకు ఫ్రీగా ఆదిపురుష్ చూపిస్తాను, అందుకోసం 10 వేల టికెట్స్ బుక్ చేస్తున్నాను అని ప్రకటించారు. మరో వైపు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా పేద పిల్లల కోసం 10 వేల టికెట్స్ బుక్ చేస్తాను అని తెలిపాడ
ఆదిపురుష్ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 170 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఏకంగా ఇన్ని కోట్లకు తెలుగు రైట్స్ అమ్ముడుపోయాయి. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అన్ని ఏరియాల్లోను సిని�
దిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.
పలు వివాదాల్లో ఆదిపురుష్ నిలిచింది. ఇటీవలే ట్రైలర్ ని రిలీజ్ చేయగా అద్భుతంగా ఉంది అనిపించకపోయినా టీజర్ తో పోలిస్తే పర్వాలేదనిపించింది. అయితే ఈ ట్రైలర్ తో ఆదిపురుష్ మరోసారి వివాదంలో నిలిచింది.