Home » Aditya L1
భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 విజయం దిశగా దూసుకెళ్తోంది. 2024 జనవరి 6న ఆదిత్య ఎల్1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకుంటుంది.
లెగ్రాంజ్ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉపగ్రహాన్ని మొదట జియో ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
సెప్టెంబరు 2న ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై కూడా సోమనాథ్ అపేడేట్ ఇచ్చారు.
ఆదిత్య L -1 కీలక ఘట్టం పూర్తి
లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) వద్దకు ఆదిత్య ఎల్-1 చేరుకునే పనిలో ఉంది. ఈ సమయంలోనే భూమి, జాబిల్లి ఫొటోలను, ఓ సెల్ఫీ..
సక్సెస్ఫుల్గా కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1
సూర్య మిషన్లో అమెరికా సొంతంగా ఇతర దేశాల సహాయాన్ని కూడా తీసుకుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం అమెరికా గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో మిషన్లను ప్రారంభించింది. వీటిలో కొన్నిసార్లు ఇతర దేశాల నుంచి సహకారం తీసుకుంది.
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆదిత్య ఎల్-1 గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయ�
కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. సౌర మండలంలోని..
సూర్యుడిపై ఇస్రో పరిశోధనలు