Home » Aditya-L1 Mission
సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది.
సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది.
ఆదిత్య-ఎల్1ని 2023 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. అప్పటినుంచి..
లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) వద్దకు ఆదిత్య ఎల్-1 చేరుకునే పనిలో ఉంది. ఈ సమయంలోనే భూమి, జాబిల్లి ఫొటోలను, ఓ సెల్ఫీ..
సూర్య మిషన్లో అమెరికా సొంతంగా ఇతర దేశాల సహాయాన్ని కూడా తీసుకుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం అమెరికా గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో మిషన్లను ప్రారంభించింది. వీటిలో కొన్నిసార్లు ఇతర దేశాల నుంచి సహకారం తీసుకుంది.
కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. సౌర మండలంలోని..
చంద్రయాన్ -3 విజయంతో చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు మరో భారీ మిషన్ కు సన్నద్ధమయింది. సూర్యుడి రష్యాలను శోధించేందుకు సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆధిత్య ఎల్ -1 ప్రయోగాన్ని చేపట్టబోతుంది.
సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులు, ఫొటోస్పియర్ (కాంతి మండలం), క్రోమోస్పియర్ (వర్ణ మండలం)పై పరిశోధనలు జరుగుతాయి
ఆదిత్య - ఎల్ 1 సూర్యున్ని అధ్యయనం చేసేందుకు చేపడుతున్న తొలి మిషన్. 1500 కిలోల బరువు ఉన్న శాటిలైట్ ఇది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 కిలో మీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు.