-
Home » Admissions
Admissions
విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల విధానంలో మార్పులు చేసేందుకు
విద్యార్థులకు శుభవార్త.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో అడ్మీషన్లు షురూ.. ఆ క్లాసులు వారికి మాత్రమే.. పూర్తి వివరాలు ఇవే..
Young India Police School : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరానికిగాను..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖలో పీహెచ్ డీ ప్రోగామ్ లో ప్రవేశాలు
సంబంధిత స్పెషలైజేషన్తో ఎంఈ,ఎంటెక్,ఎమ్మెస్సీ,డ్యూయెల్ డిగ్రీ, బీఈ,బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. డిగ్రీ, పీజీ స్థాయుల్లో ప్రథమ శ్రేణి మార్కులు కలిగి ఉండాలి. నెట్,గేట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి. అలాకాకుంటే ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింప�
నిమ్స్ హైద్రబాద్ లో సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన కళాశాల నుండి బీఎస్సీ,(నర్సింగ్, సైకాలజీ, లైఫ్ సైన్సెస్, డయాలజిస్ టెక్నాలజీ) ఎంబీబీఎస్, ఎండీ, హాస్పిటల్ అడ్మినిస్టేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.
JEE Advanced Exam : జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల
దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు గురువారం ఐఐటీ గువాహటి షెడ్యూల్ ప్రకటించింది.
Admissions : ఇగ్నో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
వ్యవసాయ, వైద్య, కంప్యూటర్, టూరిజం, రూరల్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్, ఫార్మసీ, ఫుడ్ ప్రాసెసింగ్, డైయిరీ, బీఈడీ, డిప్లొమా ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఎంసీఏ, బీసీఏ, పీజీడీసీఏ, మాస్టర్ ఆఫ్ సోషియాలజీ తదితర విభాగాల్లో ఈ కోర్సులు
Admissions : తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్శిటీ పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాలు
కోర్సు వివరాలకు సంబంధించి రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ , రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ , మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సలు ఉన్నాయి. అర్హతలకు సంబంధించి పదోతరగతి ఉత్తీర్ణ�
Admissions : హైదరాబాద్ ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రవేశాలు
దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్ కోర్సుకు పదోతరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన ప్రోగ్రామ్లకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగారూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి �
Admissions : సెస్ లో పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ ప్రవేశాలు
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్తో పీజీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ఎంఫిల్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
College Admissions : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి జూన్ 25 నుండి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2022 - 23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు జూన్ 25 నుండి జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని టీటీడీ అధికారులు తెలిపారు.