Home » Admissions
సంబంధిత స్పెషలైజేషన్తో ఎంఈ,ఎంటెక్,ఎమ్మెస్సీ,డ్యూయెల్ డిగ్రీ, బీఈ,బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. డిగ్రీ, పీజీ స్థాయుల్లో ప్రథమ శ్రేణి మార్కులు కలిగి ఉండాలి. నెట్,గేట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి. అలాకాకుంటే ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింప�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన కళాశాల నుండి బీఎస్సీ,(నర్సింగ్, సైకాలజీ, లైఫ్ సైన్సెస్, డయాలజిస్ టెక్నాలజీ) ఎంబీబీఎస్, ఎండీ, హాస్పిటల్ అడ్మినిస్టేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.
దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు గురువారం ఐఐటీ గువాహటి షెడ్యూల్ ప్రకటించింది.
వ్యవసాయ, వైద్య, కంప్యూటర్, టూరిజం, రూరల్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్, ఫార్మసీ, ఫుడ్ ప్రాసెసింగ్, డైయిరీ, బీఈడీ, డిప్లొమా ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఎంసీఏ, బీసీఏ, పీజీడీసీఏ, మాస్టర్ ఆఫ్ సోషియాలజీ తదితర విభాగాల్లో ఈ కోర్సులు
కోర్సు వివరాలకు సంబంధించి రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ , రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ , మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సలు ఉన్నాయి. అర్హతలకు సంబంధించి పదోతరగతి ఉత్తీర్ణ�
దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్ కోర్సుకు పదోతరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన ప్రోగ్రామ్లకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగారూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి �
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్తో పీజీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ఎంఫిల్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2022 - 23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు జూన్ 25 నుండి జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని టీటీడీ అధికారులు తెలిపారు.
ప్రవేశాల కోరు విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూజీ అడ్మీషన్స్ దరఖాస్తుకు చివరి తేదిగా జూన్ 30 , 2022 ను నిర్ణయించారు. పీజీ అడ్మిషన్స్ దరఖాస్తుకు చివరి తేదిగా జులై 31, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.
ఎంపిక కోసం ప్రత్యేకమైన ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ జూన్ 4న నిర్వహించనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ వైవా-వాయిస్ రౌండ్కు హాజరు కావాల్సి ఉంటుంది.