-
Home » admit
admit
AP Police : ఏపిలో పోలీసు ఎస్ఐ ఉద్యోగాలకు రేపే రాతపరీక్ష ! ఏర్పాట్లు పూర్తి
February 18, 2023 / 12:21 PM ISTపరీక్షా కేంద్రానికి ముందేగా నిర్ధేశించిన సమయానికి అభ్యర్ధులు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల లోపు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
Center warns: కేంద్రం హెచ్చరిక.. కరోనా తీవ్రం కావచ్చు.. 5-10 శాతం మందే ఆసుపత్రుల్లో!
January 11, 2022 / 07:49 AM ISTకరోనా సోకిన రోగులలో ఐదు నుంచి పది శాతం మంది మాత్రమే ఆసుపత్రులలో చేరాల్సి వస్తుందని కేంద్రం వెల్లడించింది.
Sachin Tendulkar Corona : కరోనాతో ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్
April 2, 2021 / 11:15 AM ISTఇటీవలే కరోనా బారిన పడ్డ...సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్టు సచిన్ ప్రకటించాడు.
మమతా బెనర్జీ ఆస్పత్రిలో చేరడంతో టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల వాయిదా
March 11, 2021 / 12:51 PM ISTఅసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్ ఘటన... బెంగాల్ పాలిటిక్స్ను కుదిపేస్తోంది. రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శివరాత్రి కావడంతో...ఇవాళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న టీఎంసీ.. ఆ నిర్ణయాన్ని వాయిదా…
కరోనా వైరస్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన వూహాన్ శాస్త్రవేత్తలు
January 17, 2021 / 07:05 PM ISTWuhan scientists ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో ఉన్న ఓ ల్యాబ్లోనే పుట్టిందని చాలా మంది ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం సైతం ఇవే వాదనలు వినిపించింది. అయితే,…
డాక్టర్ కు కరోనా..చేర్చుకోని ఆసుపత్రులు..చివరకు మరణించిన కరోనా యోధుడు
July 23, 2020 / 01:41 PM ISTకరోనా వైరస్ ను అరికట్టేందుకు..రోగులకు చికిత్స చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఆ డాక్టర్. కానీ అదే డాక్టర్ కు వైరస్ సోకితే…మూడు ఆసుపత్రులు చేర్చుకొనేందుకు నో చెప్పాయి. ఫలితంగా…వైరస్ తో పోరాడుతూ కన్నుమూశాడు…
న్యూస్ ఛానల్ లో పనిచేసే 25మందికి కరోనా పాజిటివ్
April 21, 2020 / 10:13 AM ISTజర్నలిస్ట్ లతో కలిపి ఓ తమిళ న్యూస్ ఛానల్ కోసం పనిచేసే దాదాపు 25మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ముంబైలో 53మంది జర్నలిస్ట్ లకు కరోనా…
కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
April 6, 2020 / 05:30 PM ISTకరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
కరోనా కలకలం : గాంధీ ఆస్పత్రిలో చేరిన మరో అనుమానితురాలు
February 6, 2020 / 01:39 PM ISTహైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రికి వస్తున్న అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ అనుమానితురాలు ఆస్పత్రికి వచ్చింది.
ఫీవర్ ఆస్పత్రిలో చేరిన మరో ఐదుగురు కరోనా వైరస్ అనుమానితులు
January 29, 2020 / 03:06 AM ISTతెలంగాణను కరోనా అనుమానాలు భయపెడుతున్నాయి. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఫీవర్ ఆస్పత్రిలో చేరారు.