Home » Admitted
బీహార్ మాజీ CM..ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.దీంతో ఆయన్ని మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.ఎమర్జన్సీ వార్డులో చికిత్సనందిస్తున్నారు.
డ్రగ్స్ కేస్ ఇండియన్ సినీ పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతూనే ఉండగా తాజాగా మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో..
సీఎం మమత కదల్లేని స్థితికి చేరుకున్నారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. నందిగ్రామ్ తోపులాటలో మమత కాలికి ఫ్రాక్చర్ అయింది. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవ
BCCI president Sourav Ganguly : బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2021, జనవరి 02వ తేదీ శనివారం మధ్యాహ్నం ఆయన కోల్ కతాలోని వుడ్ లాండ్ ఆసుపత్రిలో చేరారు. ఉదయం జిమ్లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా.. గుండెపోటు వచ్చినట్లు తెల�
Odisha Congress Leader Narasingha Mishra : ఒడిశాలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ర్యాలీలో ఆ పార్టీ సీనియర్ నేత నరసింఘా మిశ్రా (Narasingha Mishra) స్ప్రహ తప్పి పడిపోయారు. భువనేశ్వర్లో ప్రకంపనలు సృష్టించిన చిట్ ఫండ్ స్కామ్ (Chit-fund scam) దర్యాప్తులో సీబీఐ (CBI) అనుసరిస్తున్న తీరుకు వ్యతీరే�
minister All anani visit mysterious illness Victims : ఏలూరులో అంతుపట్టని వ్యాధితో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వారిని మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. అనంతరం తాజా పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆస్పత్రిలో చేరిన వారికి అందుతున్న చికిత్స, కోలుకుంటున్న విధానం అడిగి
కేంద్ర హోం మంత్రి అమిత షా కరోనాను జయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఆయన్ను 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన తెలిపారు. 2020, ఆగస్టు 02వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. https://10tv.in/chess-olympiad-india-and-russia-both-get-gold/ దీంతో ఆయన్ను గురు�
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. రాత్రి 7 గంటల సమయంలో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే క్రమంలోనే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆర
భారత దేశంలో కరోనా విశ్వరూపం దాలుస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తోంది. పలువురు సెలబ్రెటీలకు కరోనా పాజిటివ్ రావడంతో కొంతమంది హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోగా..మరికొందరు ఆసుపత్రు�