-
Home » Adulterated liquor
Adulterated liquor
కల్తీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు.. ఎనిమిది నెలలుగా.. ఏపీ బార్డర్లోని బెల్టు షాపుల్లో విక్రయాలు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాల గుట్టు వీడుతోంది.
బీహార్లో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి
బిహార్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కాటేసింది.
Tamil Nadu : తమిళనాడులో విషాదం.. కల్తీ మద్యం తాగి 13 మంది మృతి
కల్తీసారా అమ్మకాన్ని అరికట్టడంలో విఫలమైన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ పేర్కొన్నారు.
Bihar Adulterated Liquor: బీహార్లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 12మంది నిందితులు అరెస్ట్..
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. సివాన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతనే వీరి
Adulterated Liquor Four Died : బిహార్ లో కల్తీ మద్యం తాగి మరో నలుగురు మృతి
బిహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నా కల్తీ మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 50 మందికిపైగా మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా కల్తీ మద్యం సేవించి మరో నలుగురు మరణించారు.
Nara Lokesh Alcohol Deaths : సారా మరణాలన్నీ జగన్ సర్కార్ హత్యలే-నారా లోకేష్
సారా మరణాలన్నీ జగన్ సర్కార్ హత్యలే అని లోకేష్(Nara Lokesh Alcohol Deaths) ఆరోపించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై న్యాయ విచారణ..
దసరా రోజున కలకలం : భారీగా నకిలీ మద్యం పట్టివేత
హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం కలకలం రేపింది. శంషాబాద్ లో భారీగా నకిలీ మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. లక్షల విలువ చేసే లిక్కర్ ని సీజ్ చేశారు.
అస్సాంలో ఘోరం : కల్తీ మద్యం తాగి 17 మంది మృతి
అస్సాంలోని గోలాఘాట్ లో తీవ్ర విషాదం నెలకొంది. కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందారు. ఈ ఘటన (ఫిబ్రవరి 21) గురువారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గోలాఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారిని పరీక్�