Home » Adulterated liquor
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాల గుట్టు వీడుతోంది.
బిహార్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కాటేసింది.
కల్తీసారా అమ్మకాన్ని అరికట్టడంలో విఫలమైన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ పేర్కొన్నారు.
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. సివాన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతనే వీరి
బిహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నా కల్తీ మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 50 మందికిపైగా మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా కల్తీ మద్యం సేవించి మరో నలుగురు మరణించారు.
సారా మరణాలన్నీ జగన్ సర్కార్ హత్యలే అని లోకేష్(Nara Lokesh Alcohol Deaths) ఆరోపించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై న్యాయ విచారణ..
హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం కలకలం రేపింది. శంషాబాద్ లో భారీగా నకిలీ మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. లక్షల విలువ చేసే లిక్కర్ ని సీజ్ చేశారు.
అస్సాంలోని గోలాఘాట్ లో తీవ్ర విషాదం నెలకొంది. కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందారు. ఈ ఘటన (ఫిబ్రవరి 21) గురువారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గోలాఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారిని పరీక్�