Home » Advocate
కోర్టులో కేసు వాదించే లాయర్లపై ప్రతి నాయకుడు తన మనుషులతో దాడి చేయటం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. నిజ జీవితంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి వార్తలు వింటాం.
సూసైడ్ కేసు గురించి వస్తే పోలీసులకు మిస్సింగ్ కేసు క్లూ దొరికింది. మధురైకు చెందిన ఓ లాయర్ భార్య దూరమై 10 ఏళ్ల కూతురుతో జీవిస్తున్నాడు. క్షణికావేశంలో చేసిన తప్పుకు పశ్చాత్తాప పడి తనువు చాలించాడు. ఈ విషాద ఘటనలో కూతురు ఒంటరిగా మిగిలిపోయింది. కాన
MP lawyer in jail: తనకు బర్త్ డే విషెస్ చెప్పిన లాయర్ ని జడ్జి జైల్లో పెట్టించిన ఘటన మధ్యప్రదేశ్ రత్లాంలో చోటు చేసుకుంది. అదేంటి.. బర్త్ డే విషెస్ చెబితే జైల్లో పెడతారా? అదేమైనా నేరమా? పాపమా? అనే సందేహం రావొచ్చు. అసలేం జరిగిందంటే.. విజయ్ సింగ్ యాదవ్(37) అనే వ్�
attempt murder on lawyer in hyderabad, due to land dispute case : భూమి వివాదానికి సంబంధించి కోర్టులో కేసు ఓడిపోయిన కక్షిదారులు … కేసు ఓడిపోవటానికి లాయరే కారణమని భావించి అతడిపై హత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. హిమయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 7 లో ఉండే హైకోర్ట
Vaman Rao Murder : న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య రాజకీయ దుమారం రాజేసింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద దుండగులు పట్టపగలే వామన్రావు దంపతులను దారుణంగా హత్య చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో
సుదర్శన్ టీవీ కేసు విషయంలో జరుగుతున్న వాదనలో సోమవారం Advocate చొక్కా లేకుండా హాజరయ్యారు. ఈ ఘటనకు తనతో పాటు ఆన్లైన్ హియరింగ్కు హాజరైన జడ్జిలు అంతా షాక్ అయ్యారు. జస్టిస్ డీవై చంద్రచుద్ అధ్యక్షతన బెంచ్ను ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ ఎటువంటి రెస
కరోనా బారిన పడినా ఏపీ ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు విన్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు సిద్ధం అయిపోయారు అధికారులు. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ.. ఫిబ్రవరి ఒకటవ తేదీ ఉదయం 6గం�
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట�
నిర్భయపై ఘోరమైన అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన దోషులను క్షమించి వదిలేయమని నిర్భయ తల్లికి సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్ ద్వారా సంచలన సూచన చేశారు. రు.2012వ సంవత్సరంలో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై �