affected

  • Cigarette affect : ఒక్క సిగరెట్..18 మందికి కరోనా అంటించేసింది..! 

    May 1, 2021 / 12:45 PM IST

    ఒకే ఒక్క సిగిరెట్ 18మందికి కరోనా అంటించేసింది. ఈ కరోనా కాలంలో సామాజిక దూరం పాటించమని చెబుతుంటే ఓ వ్యక్తి చేసిన తప్పుకు కొంతమంది శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక్క వ్యక్తి కాల్చిన సిగరెట్…

  • ఆర్టీసీ సమ్మె, నిలిచిపోనున్న బస్సులు!

    February 24, 2021 / 09:27 PM IST

    Tamil Nadu bus strike : ఆర్టీసీ బస్సు చక్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. తొమ్మిది రవాణా కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే బస్సులు నిలిచిపోనున్నాయి. బస్సులు డిపోలకే పరిమితం…

  • తిరుమల భక్తుల్లో భయం : విరిగిపడుతున్న కొండచరియలు

    November 27, 2020 / 01:11 PM IST

    Nivar Cyclone Effect : తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌పై భయానకవాతావరణం నెలకొంది. ఘాట్‌ రోడ్డులో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రెండు రోజులుగా నివార్‌ తుఫాన్‌ ధాటికి తిరుమల కొండపై ఈదురు…

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

    October 17, 2020 / 12:02 PM IST

    Telangana Minister KTR : వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించారు. వరదల వల్ల…

  • విశాఖ గ్యాస్ లీక్..భయపడొద్దు : బాధిత గ్రామంలో ఏపీ మంత్రుల నిద్ర

    May 12, 2020 / 02:34 AM IST

    మేమున్నాం..భయపడొద్దు..ఇక్కడే తింటాం..ఇక్కడే పడుకుంటాం..ఎవరికి ఎలాంటి భయం అవసరం లేదు. విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలకు మంత్రులు భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వడమే కాదు..బాధిత గ్రామాల్లోనే మంత్రులు బస చేయడం గమనార్హం. మంత్రులు బోత్స సత్యానారాయణ,…

  • NPCIL క్లారిటీ : కూడంకుళం ప్లాంట్‌పై సైబర్ దాడి నిజమే.. కానీ!

    October 30, 2019 / 02:17 PM IST

    తమిళనాడులో కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై సైబర్ ఎటాక్‌కు సంబంధించి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) క్లారిటీ ఇచ్చింది. తమ ప్లాంట్ పై మాల్ వేర్ ఎటాక్ జరిగిందంటూ సోషల్ మీడియాలో…

  • బీహార్‌లో వరదలు : 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్

    September 29, 2019 / 04:25 AM IST

    బీహార్ రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని పాట్నాతో సహా దారుణంగా దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మధుబని, కిషన్ గంజ్, ముజఫర్ పూర్, అరరియ,…

  • ప్రచారం ఆపి పరుగులు…సహాయక చర్యల్లో స్మృతీ ఇరానీ

    April 28, 2019 / 01:26 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-28,2019) అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించారు.అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆమె అమేథీ పర్యటన సమయంలో పురబ్ ద్వారా…

  • వడగండ్ల వాన : రైతులను అదుకుంటాం – హరీష్

    April 21, 2019 / 12:18 PM IST

    వడగళ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకుంటాం..అండగా ఉంటాం..అధైర్య పడకండి అంటూ సిద్ధిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు తీరని నష్టం…

10TV Telugu News