affected

    Cigarette affect : ఒక్క సిగరెట్..18 మందికి కరోనా అంటించేసింది..! 

    May 1, 2021 / 12:45 PM IST

    ఒకే ఒక్క సిగిరెట్ 18మందికి కరోనా అంటించేసింది. ఈ కరోనా కాలంలో సామాజిక దూరం పాటించమని చెబుతుంటే ఓ వ్యక్తి చేసిన తప్పుకు కొంతమంది శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక్క వ్యక్తి కాల్చిన సిగరెట్ వల్ల... 18 మందికి కరోనా మహమ్మారి పాకిపోయింది.

    ఆర్టీసీ సమ్మె, నిలిచిపోనున్న బస్సులు!

    February 24, 2021 / 09:27 PM IST

    Tamil Nadu bus strike : ఆర్టీసీ బస్సు చక్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. తొమ్మిది రవాణా కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే బస్సులు నిలిచిపోనున్నాయి. బస్సులు డిపోలకే పరిమితం అవుతున్న దృష్ట్యా ప్రజలు ముందస�

    తిరుమల భక్తుల్లో భయం : విరిగిపడుతున్న కొండచరియలు

    November 27, 2020 / 01:11 PM IST

    Nivar Cyclone Effect : తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌పై భయానకవాతావరణం నెలకొంది. ఘాట్‌ రోడ్డులో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రెండు రోజులుగా నివార్‌ తుఫాన్‌ ధాటికి తిరుమల కొండపై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రోజుల ను�

    వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

    October 17, 2020 / 12:02 PM IST

    Telangana Minister KTR : వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించారు. వరదల వల్ల ప్రాణ నష్టం జరగడం బాధాకరమని, ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వ�

    విశాఖ గ్యాస్ లీక్..భయపడొద్దు : బాధిత గ్రామంలో ఏపీ మంత్రుల నిద్ర

    May 12, 2020 / 02:34 AM IST

    మేమున్నాం..భయపడొద్దు..ఇక్కడే తింటాం..ఇక్కడే పడుకుంటాం..ఎవరికి ఎలాంటి భయం అవసరం లేదు. విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలకు మంత్రులు భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వడమే కాదు..బాధిత గ్రామాల్లోనే మంత్రులు బస చేయడం గమనార్హం. మంత్రులు బోత్స సత్యానారాయణ,

    NPCIL క్లారిటీ : కూడంకుళం ప్లాంట్‌పై సైబర్ దాడి నిజమే.. కానీ!

    October 30, 2019 / 02:17 PM IST

    తమిళనాడులో కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై సైబర్ ఎటాక్‌కు సంబంధించి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) క్లారిటీ ఇచ్చింది. తమ ప్లాంట్ పై మాల్ వేర్ ఎటాక్ జరిగిందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై NPCIL ఒక ప్రకటన జారీచేసింది. క�

    బీహార్‌లో వరదలు : 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్

    September 29, 2019 / 04:25 AM IST

    బీహార్ రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని పాట్నాతో సహా దారుణంగా దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మధుబని, కిషన్ గంజ్, ముజఫర్ పూర్, అరరియ, బంకా, సమస్తిపూర్, సహస, పు

    ప్రచారం ఆపి పరుగులు…సహాయక చర్యల్లో స్మృతీ ఇరానీ

    April 28, 2019 / 01:26 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-28,2019) అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించారు.అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆమె అమేథీ పర్యటన సమయంలో పురబ్ ద్వారా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి�

    వడగండ్ల వాన : రైతులను అదుకుంటాం – హరీష్

    April 21, 2019 / 12:18 PM IST

    వడగళ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకుంటాం..అండగా ఉంటాం..అధైర్య పడకండి అంటూ సిద్ధిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు తీరని నష్టం వాటిల్�

10TV Telugu News