-
Home » affidavit
affidavit
అఫిడవిట్లో 27 లక్షలే, కానీ అల్మారాలో 225 కోట్లు.. కరప్షన్ కింగ్, కాంగ్రెస్ ఎంపీ గురించి తెలుసుకోండి
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన కార్యాలయాలు, ఇంటి నుంచి సుమారు 225 కోట్ల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది.
మన ఎమ్మెల్యేల ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే…ఏడీఆర్,ఎన్ఈడబ్ల్యూ రిపోర్టులో సంచలన వాస్తవాలు
దేశంలోని మన శాసనసభ్యుల ఆస్తులు చూస్తే మీరు షాకవ్వాల్సిందే. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది సిట్టింగ్ శాసనసభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 కోట్లని వెల్లడైంది....
TSPSC : పేపరు లీకు కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన టీఎస్పీఎస్సీ
పేపర్ లీకేజీ తో చాలా పరీక్షలు రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. అనంతరం ఈ కేసును సిట్కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పి
Gujarat Tragedy: బ్రిడ్జి ఓపెన్ చేసి ఉండకూడదు.. మోర్బి బ్రిడ్జి ఘటనపై కోర్టులో అఫిడవిట్ సమర్పించిన అధికారులు
గుజరాత్, మోర్బి బ్రిడ్జి కూలిన ఘటనపై మోర్బి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బ్రిడ్జి మరమ్మతుల కోసం కంపెనీ తమపై ఒత్తిడి తెచ్చిందని, అప్పుడే బ్రిడ్జి ఓపెన్ చేసి ఉండకూడదని అఫిడవిట్లో పేర్కొంది.
Ram Setu: అలా అయితే 2024లో మోదీ ఓడటం ఖాయం: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
రామసేతును వారతస్వ కట్టడంగా గుర్తించే పటిషన్పై విచారణను ఈరోజు సుప్రీంకోర్టు తుది దశకు తీసుకుంది. అలాగే ఇది నిజమో అబద్ధమో చెప్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ నిజం అయితే నేను విజయం సాధిస్తాను. అబద్ధం అయితే 2024లో నరేంద్ర�
AP Government : రాజధాని పట్ల హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
ప్రభుత్వ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందన్న అధికారులు.. గత ప్రభుత్వం రూ.42 వేల కోట్ల పనులను గ్రౌండ్ చేసిందని అఫిడవిట్ దాఖలు చేశారు.
Twitter : ఐటీ రూల్స్ పాటించడంలో ట్విట్టర్ విఫలం..కేంద్రం
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తో వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Calcutta HC : మమతా బెనర్జీకి రూ. 5వేల జరిమానా
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోల్కత్తా హైకోర్టు జరిమానా విధించింది.
Foreign Vaccines : విదేశీ వ్యాక్సిన్ల కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నా లు
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.
Corona Deaths : కరోనా మరణాలు లెక్క సరిగా చెప్పకపోతే కఠిన చర్యలు..
కరోనా సోకి ఎక్కడ చనిపోయినా అది కరోనా మరణంగానే పరిగణించాలని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనికి సంబంధించి కేంద్రం సుప్రీంకోర్టుకు 183 పేజీల అఫిడవిట్ సమర్పించింది. ఈక్రమంలో కరోనా మరణాలు లెక్క సరిగా చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని క�