Home » afganistan
అమెరికా,నాటో దళాలు ఉపసంహరణ మొదలైన నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ ని మళ్లీ పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఆఫ్తనిస్తాన్ భద్రతా దళాలతో తాలిబన్లు భీకర పోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఆఫ్గనిస్తాన్ భూభాగంపై తాలిబన్లు పట్టుసాధిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇస్లామిక్ నిబంధనల ప్రకారం మహిళలకు హక్కులు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు కూడా తాలిబాన్ సంస్థ తెలిపింది.
Two Women Supreme Court Judges ఓ వైపు తాలిజన్లు-ఆఫ్తాన్ ప్రభుత్వం ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఆఫ్గనిస్తాన్ లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని కాబూల్ లో హింస(VIOLENCE)పెరుగుతోంది. కాబూల్ లో హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేస
Afghanistan’s Bamyan province ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ నగరంలో మంగళవారం జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది మరణించారు. మరో 59 మంది గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల తెలిపిన ప్రకారం..స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల సమయంలో బామియన్ నగరంలోని స్థానిక మా�
Taliban attacks military base in Afghanistan ఆఫ్ఘనిస్థాన్ లో ఫరాహ్ సిటీలోని మిలటరీ బేస్ పై తాలిబన్లు దాడి చేశారు. శుక్రవారం సైనిక స్థావరంపై తాలిబన్లు చేసిన దాడిలో 20మంది ఆఫ్గాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లను తాలిబన్ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. శుక
Deadly car bomb attack in Afghanistan ఆఫ్గానిస్థాన్ లో కారు బాంబు పేలి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఘోర్ రాష్ట్ర రాజధాని ఫిరోజ్ కోహ్ లో ఆఫ్గాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 16 మంది మరణించగా…100మందికిపైగా గాయాలపాలయ్�
Pak, Afghanistan handled Covid-19 better కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు Rahul Gandhi మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వం నిర్ణయాలపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు కాంగ�
అఫ్గానిస్థాన్ లో శాంతిస్థాపన దిశగా శనివారం ఖతార్ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం- తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించాయి. దాదాపు రెండు దశాబ్దా�
ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్