afganistan

    ఈ శాంతి నాకు వద్దు….అమెరికా-తాలిబన్ ఒప్పందంపై ఆఫ్గాన్ మహిళల్లో భయాందోళనలు

    March 1, 2020 / 12:00 PM IST

    అమెరికా, ఆప్ఘనిస్తాన్‌ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్న�

    7రోజుల హింస తగ్గింపు…ఒప్పందంపై సంతకానికి అమెరికా-తాలిబన్లు రెడీ

    February 21, 2020 / 02:24 PM IST

    ఆఫ్గనిస్తాన్ లో వారం రోజులపాటు  హింస తగ్గింపుకు సంబంధించి ఫిబ్రవరి 29,2020న అమెరికా,తాలిబాన్ ఓ ఒప్పందంపై సంతకం చేస్తాయని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, తాలిబాన్ ప్రతినిధులు శుక్రవారం(ఫిబ్రవరి-21,2020) ప్రకటించారు. అమెరికా-ఇస్లామిక్ ఎమిర�

    నిర్మల కీలక వ్యాఖ్యలు…ఆరేళ్లలో వేల మందికి పౌరసత్వం ఇచ్చాం

    January 19, 2020 / 01:09 PM IST

    ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమ�

    ఆఫ్గనిస్తాన్ లో భూకంపం..వణికిన ఉత్తర భారతం

    December 20, 2019 / 01:34 PM IST

    ఆఫ్గనిస్తాన్‌,పాకిస్తాన్ లతో పాటుగా ఉత్తర భారతదేశంలో పలుచోట్ల ఇవాళ(డిసెంబర్-20,2019) తీవ్ర భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు చోటుచేసుకున్న ఈ భూకంపంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లో�

    ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు : ఉగ్రవాదులకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం..డబ్బులు అమెరికా ఇచ్చింది

    September 13, 2019 / 05:04 AM IST

    ఉగ్రవాదులను పెంచి పోషించి పాక్,అమెరికానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. ఒక‌ప్పుడు ఉగ్ర సంస్థ  ముజాహిద్దీన్‌ ను పెంచి పోషించిన అమెరికానే ఇప్పుడు దాన్ని త‌ప్పుప‌డుతోంద‌ని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 1980ల్లో  ఆఫ్ఘ‌నిస్తాన్‌ను సోవి�

    ఉగ్ర సంస్థలకు వేల కోట్లు ఇచ్చాం..పాక్ మంత్రి సంచలన కామెంట్స్

    September 12, 2019 / 03:33 PM IST

    నిషేదిత ఉగ్రవాద సంస్థ జమాత్‌-ఉద్‌-దవాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వేల కోట్ల రూపాయలను కేటాయించిందని పాకిస్తాన్‌ మంత్రి  ఇజాజ్‌ అహ్మద్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు చెందిన హమ్ న్యూస్ చానెల్ లో న�

    కాబూల్ లో ఆత్మాహుతి దాడి…16మంది మృతి

    September 3, 2019 / 09:38 AM IST

    ఆఫ్గనిస్తాన్ నుంచి 5వేల మంది తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అమెరికా అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే కాబూల్ రక్తసిక్తమయింది. తాలిబన్లు-అమెరికాకు మధ్య శాంతి డీల్ ఫైనల్ అయ్యే సమయంలో కాబూల్ లో  బ్లాస్ట్ జరిగింది. సెంట్రల్ కాబుల్‌లోని

    ఇమ్రాన్ కీలక నిర్ణయం…భారత్ కు పాక్ దారులు బంద్

    August 28, 2019 / 02:42 AM IST

    ఇకపై భారత విమానాలు తమ గగనతలం మీదుగా వేరే దేశానికి వెళ్లకుండా చూడాలని పాక్ భావిస్తోంది. భారత విమానాలు వెళ్లకుండా  తమ గగనతల మార్గాలను పూర్తిగా మూసివేసే అంశాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిశీలిస్తున్నారని,దీనికి సంబంధించిన చట్టపరమైన విధివిధా

    దుండగుడి కాల్పుల్లో ఆఫ్గాన్ జర్నలిస్ట్ మృతి

    May 11, 2019 / 04:02 PM IST

    ఆఫనిస్తాన్ జర్నలిస్ట్ మినా మంగాల్ ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపారు.రాజధాని కాబూల్ లోని కార్టే న్యూ మార్కెట్ దగ్గర శనివారం(మే-11,2019) ఉదయం బైక్ పై వచ్చిన ఓ దుండగుడు ఆమెపై కాల్పులు జరిపి పారిపోయినట్లు ఇంటిరీయర్ మినిస్ట్రీ ప్రతినిధి నస్రత

    వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్

    March 21, 2019 / 09:38 AM IST

    వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. గురువారం(మార్చి-21,2019) ప్రజలందరూ పర్షియన్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నసమయంలో ఉగ్రవాదులు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 23మంది తీవ్ర గాయాలపా

10TV Telugu News