Home » afghanistan
పోరాటాల గడ్డ "పంజ్షీర్".. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సోవియట్ యూనియన్ చేతికి చిక్కకుండా, తాలిబన్ల పాలనకు అందకుండా స్వతంత్రంగా ఉండే అఫ్ఘానిస్తాన్ లో సుందరమైన ప్రాంతం.
అఫ్ఘానిస్తాన్ చిట్టచివరి ప్రాంతాన్ని తాలిబన్లు కైవసం చేసుకున్నారు. పంజ్షీర్ ప్రావిన్స్ కోసం హోరాహోరీగా సాగిన ఆధిపత్య పోరులో తాలిబన్లు విజయం సాధించారు.
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో తాలిబన్లు చేతులు కలిపారు. కంట్లో నలుసులా మారిన పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి చేసేందుకు తాలిబన్లు అల్ ఖైదాతో జతకట్టారు. పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి..
అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో బాంబుల మోతమోగింది. పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు చనిపోగా 19మంది గాయపడ్డారు.
అఫ్ఘానిస్తాన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా వేశారు తాలిబన్లు.
ఆఫ్ఘానిస్థాన్లో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పా
తాలిబాన్లు శిక్షించినా.. సంబరాలు జరుపుకున్నా మారణకాండ తప్పదనడానికి ఇదే సాక్ష్యం. అఫ్ఘాన్ స్థానిక మీడియా కథనం ప్రకారం..
పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బతుకు భారంగా మారిందని వాపోతున్నారు. ధరలు తగ్గించాలని గగ్గోలు పెడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన
పంజ్షీర్కు ఆహారం, మందుల రవాణా కట్
నేడు అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 20 ఏళ్ల తర్వాత అఫ్ఘాన్ను తమ కబంద హస్తాల్లోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఇవాళ అధికారం చేపట్టబోతున్నారు.