Home » afghanistan
ఫిలిప్పీన్స్, అఫ్ఘానిస్థాన్ దేశాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ దేశంలోని మనీలా నగరంలో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.....
అఫ్ఘానిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం అనంతరం హెరాత్ నగరంలో ఎటు చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. భూకంప మృతుల సంఖ్య 2,445కి పెరిగిందని, గాయపడిన వారి సంఖ్య 2,000 కంటే ఎక్కువని అఫ్ఘాన్ విపత్తుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయీఖ్ తెలిపారు....
అఫ్ఘానిస్థాన్ దేశంలో ఏడుసార్లు వచ్చిన భారీ భూకంపంతో 320 మంది మరణించగా, మరో వెయ్యిమందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి అధికారులు చెప్పారు....
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో రాయబార కార్యాలయంపై అప్ఘానిస్థాన్ దేశంలోని తాలిబన్ పాలకులు శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి న్యూఢిల్లీలోని అప్ఘానిస్థాన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు....
భారత అభిమానులకు అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ సుపరిచితుడే. ఐపీఎల్ 2023లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తో గొడవ పెట్టుకున్న ఇతడిని భారత అభిమానులు అంత త్వరగా మరిచిపోరు.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే దాదాపుగా అన్ని టీమ్లు తమ జట్లను ప్రకటించగా తాజాగా అఫ్గానిస్తాన్ కూడా తమ జట్టును వెల్లడించింది.
ఆసియా కప్2023లో భాగంగా గడ్డాఫీ స్టేడియంలో శ్రీలంక, అప్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లంక కెప్టెన్ ధసున్ షనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఆడపిల్లలు చదువుకోకూడదు. మహిళలు ఉద్యోగం చేయకూడదు, ఆటలు ఆడకూడదు అంటూ అంతులేని ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ ప్రభుత్వం తాజాగా మహిళలను ప్రకృతికి కూడా దూరం చేసింది.
అప్ఘానిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.దేశంలోని స్వచ్ఛంద సంస్థల లైసెన్సులు రద్దు చేసింది.