Home » against
వివాదాస్పదమైన రెండు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 24 నుంచి దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్ణయించింది. ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు, రాష్ట�
మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మీడియాను నియంత్రించాలనుకుంటే… తొలుత డిజిటల్ మీడియాతో ప్రారంభించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సివిల్ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగ
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. 3 గంటలుగా డాక్టర్ రాయపాటి కోడలు మమతను విచారిస్తున్న ఏసీబీ ….సూర్యచంద్రరావు, రమేష్ ఆస్పత్రుల్లో పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్న ఫీజులపై ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సా�
ప్రపంచమంతా కరోనా మహమ్మారితో హడలెత్తుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. కరోనా పేరుతో రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ రోగమొచ్చినా కరోనా పేరు చెప్పి ట్రీమ్ మెంట్ కోసం వేల నుంచి లక్షలు వసూలు చేస్తున�
జేసీ కుటుంబానికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. బెయిల్ పై విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సంతకం చేసేందుకు అనంతపురం వన్ టౌన్ పీఎస్ కు వెళ్లారు. అయితే సంతకాలు పెట్టడం పూర్తై 2 గంటలైనా వారిని పోలీసులు బయటకు పం
జీవాయుధాల సామర్థ్యాన్ని చైనా, పాకిస్థాన్ దేశాలు పెంచుకుంటున్నాయి. 3 ఏళ్ళ క్రితం దీని కోసం ఆ రెండు దేశాలు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు ప్రత్యర్థి పశ్చిమ దేశాలపై ఆ ఆయుధాలను ప్రయోగించాలన్న ఉద్దేశంతో చైనా,పాక్
కరోనా సోకిన వారిపై వివక్ష చూపకూడదని ఎన్నిసార్లు ప్రభుత్వాలు చెబుతున్నా..చాలా మందిలో మార్పు రావడం లేదు. బాధితులను వేరుగా చూస్తూ వారిని మరింత కుంగదీస్తున్నారు. తిరుపతిలోనూ ఇలాంటి అమానవీయ ఘటనే జరిగింది. కరోనాతో పోరాడి కోలుకుని ఇంటికి చేరిన బ�
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి భౌతికదూరం పాటించడం. మరొకటి మాస్కుల వినియోగం. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నిపుణులు చెప్పారు. �
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్ వేశారు. సచివాలయం కూల్చాలన్న తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. త
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వ వ్యవహార�