Home » against
కరోనా విజృంభిస్తుంటే.. ఓ వ్యక్తి తన కూతురి వివాహం అంగరంగ వైభవంగా చేశాడు. భారీగా అతిథులు వచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కరోనా వైరస్ వల్ల చాలా మంది చనిపోతున్నారని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ�
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్
‘దేశంలో విభజన తెస్తామంటే తాము ఊరుకోం..అసహన వైఖరి మంచిది కాదు..CAAపై పార్లమెంట్కు ఒకటి ఇచ్చి..బయట వేరే ఎందుకు ?..చేస్తే బాజాప్తా చేయండి..దేశంలో ఉన్న ఎంటర్ సిస్టంను పిలవండి’..అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. CAAకు వ్యతిరేకంగా తీర్మా
వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జన్మ ద్రువీకరణ పత్రాలు లేవన
రేవంత్ భూ దందా వ్యవహారం..పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శాసనమండలిని కూడా తాకింది. 2020, మార్చి 12వ తేదీ గురువారం జరిగిన సమావేశాల్లో గోపన్ పల్లిలో రేవంత్ భూ దందాపై మండలిలో ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క�
ఏ ప్రధాన మంత్రిపైనా లోక్ పాల్ ఫుల్ బెంచ్కు ఫిర్యాదు అందినా..దానిని తిరస్కరించితే..ఎలాంటి వివరణనివ్వాల్సిన అవసరం లేదని తాజాగా నిబంధనలు వెల్లడిస్తున్నాయి. అవినీతికి పాల్పడితే ప్రధాని మొదలుకొని ప్రభుత్వ అధికారులను విచారించే అధికారం కలిగిన
తాహీర్..తాహీర్..ప్రస్తుతం ఈ పేరుపై ఢిల్లీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన అల్లర్లు, ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యలో తాహీర్ పేరు తెరమీదకు వచ్చింది. అసలు ఈ తాహీర్ ఎవరు ? అంకిత్ శర్మ, ఢిల్లీ అల్లర్ల వెనుక ఇతని పేరు ఎందుకు వినిపిస్�
ప్రముఖ బ్రిటీష్ కమెడియన్ జాన్ ఒలివర్(john oliver) ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచారు. సెటైరికల్ కరెంట్ అఫైర్స్ పై జాన్ ఒలివర్ ప్రొగామ్స్ చేస్తుంటారు. ఈసారి భారత దేశంలో తీవ్ర
దేశరాజధానిలో 24గంటలు గడవకముందే ఇవాళ(ఫిబ్రవరి-24,2020)మళ్లీ హింస చెలరేగింది. రెండవ రోజు కూడా ఢిల్లీ భగ్గుమన్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని భజన్పురా, మౌజ్పుర్, జ�
‘మేం ఎవరినీ ప్రేమించం..ప్రేమ పెళ్లి చేసుకోం’: ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 ముందు రోజు మహారాష్ట్రలోని అమరావతి పరిధి బాలికలు చేసిన ప్రతిజ్ఞ వైరల్గా మారింది. ఓ గర్ల్స్ కాలేజ్ (జూనియర్ కాలేజ్) లో బాలికలతో ఆ స్కూల్ సిబ్బందిలోని ఒకరు వాలంటైన్స్ డే చే�