Home » against
లాక్డౌన్ నిబంధనలు పాటించని ఫంక్షన్ హాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భోగారంలోని అన్నపూర్ణ ఫంక్షన్హాల్లో గురువారం (జూన్ 11, 2020) వివాహం జరిగింది. అయితే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది ఈ ఫంక్షన్లో పాల్గొన్నారు. విషయం త
తక్కువ సమయంలోనే భారతీయులు టిబెట్ భూభాగంలో ఉన్న కైలాష్-మానససరోవర్ యాత్రను పూర్తి చేసే అవకాశం ఇప్పుడు కొత్త మార్గం ద్వారా కలిగింది. గత శుక్రవారం భారత రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఉత్తరాఖండ్ నుంచి కైలాష్ మానససరోవర్ చేరుకునేలా 80కిలోమీటర్ల క�
లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించే ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ను యూకే హైకోర్టు కొట్టివేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసం భారత బ్యాంకుల నుంచి 9వేల కోట�
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ హాస్పిటల్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. ఓ సామాజికవర్గంపై మత వివక్ష చూపింది.
భారత్ కొత్త FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)రూల్స్ WTO సూత్రాలను ఉల్లంఘించినట్లు చైనా ఆరోపించింది. భారత్ కొత్త ఎఫ్ డీఐ రూల్స్…వివక్ష ఉండకూడదన్న WTO సూత్రాలు మరియు ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్(free and fair trade)కు వ్యతిరేకంగా ఉన్నట్లు చైనా ఆరోపించింది. భారత ప్
తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.
తబ్లిగి జమాత్ సభ్యుల ప్రవర్తనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. మానవత్వానికి శత్రువులంటూ విరుచుకపడ్డారు. వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారు చట్టానికి బద్ధులు కాలేరు..మానవత్వానికి వ్యతిరేకులు కాబట్
COVID-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఒక ప్రత్యేకమైన ఎత్తుగడతో తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ కె. విజయకార్తికేయన్ బుధవారం తెన్నంపాలయంలోని ఉజవర్ సంతై ప్రవేశద్వారం వద్ద ‘క్రిమిసంహారక సొరంగం’ ప్రారంభించారు.
పేరుకు పోలీసు శాఖలో పెద్ద ఉద్యోగం..కానీ చటాక్ అంత బుద్ధి లేదు..నీవు మునిగావు..మమ్మల్ని ముంచావు..కొత్తగూడెం వాసులు ఇలాగే తిట్టుకుంటున్నారు. నీ జీవితంతో పాటు మా ప్రాణాలను రిస్క్ లో పెట్టావంటూ శాపనార్థాలు పెడుతున్నారు. జనాల ఆవేదనలో అర్థం ఉంది…
కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అంటూ తరచుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో కరోనా వైరస్ ను చైనానే సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్ కు చెందిన లాయ�