Home » agnipath scheme
రాతపరీక్ష లేకపోవడంతో విద్యార్థుల నుంచి రావాల్సిన దాదాపు రూ.50కోట్లు ఆగిపోయాయి. దీంతో విద్యార్థుల ద్వారా ఆందోళనలు సృష్టించి ఎలాగైనా కేంద్రం పరీక్ష నిర్వహించేలా చేయాలనుకున్నాడు. అయితే, ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయ్యాడు సుబ్బారావు.
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి.
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో తమ కుమారుడు ఉన్నట్లు తమకు తెలియదన్నారు. తమ కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. సాయి డిఫెన్స్ అకాడమీ వాళ్లే తీసుకెళ్లి ఉంటారని..(Secunderabad Violence Pruthvi)
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం.. అతడికి పది కాదు 20 కాదు.. ఏకంగా రూ.50 కోట్ల నష్టం వచ్చే పరిస్థితి తెచ్చింది. అంతే, స్కెచ్ వేశాడు. పక్కాగా ప్లాన్ చేశాడు. కుట్రపన్ని అభ్యర్థులను రెచ్చగొట్టాడు. రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక మాస్టర్ మైండ్ అతడే.
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసులో 56 మంది నిందితుల పేర్లు చేర్చారు. కాగా, వారంతా కూడా ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారే.(Secunderabad Violence Remand Report)
సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విధ్వంసానికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయి.(Secunderabad Violence Report)
అగ్నిపథ్ పథకంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ ఆనంతరం అర్హులైన అగ్నివీరులను తాము �
అగ్నిపథ్ స్కీంపై జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) రెస్పాండ్ అయ్యారు. రిక్రూట్మెంట్ లో కొత్త పాలసీ (అగ్నిపథ్) నచ్చనప్పుడు జాయిన్ అవ్వకండి. తప్పక జాయిన్ అవ్వాలని లేదంటూ స్పందించారు.
పదిహేడన్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లను అగ్నిపథ్ స్కీంలో భాగంగా నియమిస్తారు. వీరి సర్వీసు నాలుగేళ్లు. అందులో ఆరు నెలలు శిక్షణ, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు. 90 రోజుల్లో తొలి బ్యాచ్ నియామకం చేపట్టనున్నారు.