Home » agnipath scheme
అగ్నిపథ్ పథకాన్ని వాయిదా వేయాలంటూ నేరుగా ప్రధానికి లేఖ రాశారు. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయాలని.. యువతలో నెలకొన్న ఆందోళనలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.. దేశ పౌరుల సంక్షేమంకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అవి రాజకీయ రంగు పులుముకోవటం మన దేశ దురదృష్టకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
యువత నిరసనలను ఆపవద్దని ప్రియాంక గాంధీ అన్నారు. యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని సూచించారు.
పంజాబ్ రోడ్లపై రాష్ట్ర సీఎం భగవంత్ మన్ రోడ్ షో నిర్వహిస్తున్న వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ పంచుకుంది. ఇదిలా ఉంటే, రోడ్ షో మధ్యలో అతణ్ని అడ్డుకుని అగ్నిపథ్ స్కీం గురించి మాట్లాడాలని అడిగారు యువత. వీడియోలో పంజాబ్ సీఎం చేతులు యువత చేతులు పట్టుకున�
ఇప్పటికే సుబ్బారావుని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు.. అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేస్టేషన్లు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వ్యూహరచన ఎలా జరిగింది? దీని వెనుక ఇంకెవరున్నారు?(Secunderabad Station Ma
అగ్నిపథ్ పై కేంద్రం కీలక నిర్ణయాలు
ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ పలు విజ్ఞప్తులు చేశారు. ఆర్మీలో రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్న యువత బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, ఆర్మీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. మూడేళ్లుగా
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన అల్లర్లలో రైల్వేశాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా చెప్పారు.
నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావుని విచారిస్తున్న పోలీసులు.. విచారణ అనంతరం సుబ్బారావుని తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక భారీ కుట్ర కోణాన్ని వెలికితీసిన పోలీసులు హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు.