AGREE

    11-Day War : ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ

    May 21, 2021 / 10:34 AM IST

    గత 11 రోజులుగా కొనసాగుతున్న హింసకు తెరపడింది. ఇజ్రాయెల్ దాడితో పాలస్తీనియున్లు గజగజ వణికిపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ హింసలో 200 మందికి పైగా పాలస్తీనియున్లు ప్రాణాలు కోల్పోయారు.

    మూడేళ్ల పాటు మాలిలో సైనిక పాల‌న

    August 24, 2020 / 07:34 PM IST

    గతవారం మాలిలో సైనికులు తిరుగుబాటు చేయటంతో దేశాధ్యక్షుడు ఇబ్రహీం బొవకా కేటా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తిరుగుబాటు సైనికులు గత మంగళవారం అధ్యక్షుడు కేటా, ప్రధాని బౌబౌ సిజాలను అదుపులోకి తీసుకుని రాజధాని బమాకో దగ్గరున్న ఆర్మీ క్

    50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించిన ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు

    August 13, 2020 / 10:32 PM IST

    దోపిడీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించాయి. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషెంట్లను వైద్య ఆరోగ్యశాఖ పంపించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస�

    క్వారంటైన్ కు అంగీకరించిన వారికి మాత్రమే ఏపీలోకి అనుమతి 

    March 26, 2020 / 01:02 AM IST

    హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.

    విమానాన్ని కూల్చివేశామని ఒప్పుకున్న ఇరాన్

    January 11, 2020 / 05:19 AM IST

    ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై ఎట్టకేలకు ఇరాన్ తప్పు ఒప్పుకుంది. విమానాన్ని తమ క్షిపణే కూల్చిందని అంగీకరించింది. తాము కావాలని కూల్చలేదని మానవ తప్పిదం వల్లే అలా జరిగిందని ప్రకటించింది.

    జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏకీభవిస్తున్నా: ఎంపీ సుబ్బిరామిరెడ్డి

    December 27, 2019 / 06:02 AM IST

    జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏకీభవిస్తున్నానని ఎంపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

    డేంజర్ అలర్ట్: మొటిమలకు టూత్ పేస్ట్ వాడుతున్నారా?

    November 24, 2019 / 04:47 AM IST

    టూత్ పేస్ట్ ముఖానికి రాసే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. అదేంటంటే.. టూత్ పేస్టు రాస్తే మీ ముఖంపై మొటిమలు, నల్లటిమచ్చలు, ముడతలు పోతాయని చాలా మంది నమ్ముతున్నారు. అయితే డాక్టర్లు మాత్రం అది అబద్దం అని తెల్చేశారు.   చర్మవ్యాధి నిప

    ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్‌

    October 25, 2019 / 04:41 PM IST

    ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.

    విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు

    April 24, 2019 / 07:07 AM IST

    విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ న�

    పాక్ అహంకారం : అవును.. భారత విమానాలు కూల్చేశాం

    April 2, 2019 / 05:51 AM IST

    పాకిస్తాన్ బాలాకోట్‌పై AIF దాడి అనంతరం F16 విమానాలను వినియోగించలేదని బుకాయించిన పాకిస్తాన్‌ ఇప్పుడు మాట మార్చింది. పాక్ F16 యుద్ధ విమానాలే.. భారత్‌ విమానాలను కూల్చేశాయని పాక్ అంగీకరించింది. పాక్‌ సైన్య అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గ�

10TV Telugu News