agri laws

    దేశవ్యాప్త రహదారుల దిగ్భందానికి సిద్దమైన రైతులు..అన్నదాతలను ఆపేందుకు ఢిల్లీ సరిహద్దులో మేకులు

    February 1, 2021 / 09:49 PM IST

    Nails on road రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున

    ఉద్యమంలో చీలిక..టెంట్లు పీకేస్తున్న రైతులు

    January 27, 2021 / 09:15 PM IST

    farmers taking off their tents ఢిల్లీ హింస అనంతరం దాదాపు 70 రోజులుగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా నిరసన చేస్తున్న రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. రైతు సంఘాలు ఒక్కొక్కటిగా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రీయ కిసాన్ మజ్దూ�

    పవార్ ఫైర్ : కంగనా రనౌత్ ని కలుస్తారు..రైతులని కలవరా?

    January 25, 2021 / 06:52 PM IST

    Sharad Pawar కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నూతన వ్యవసాయ చట్టాలకు వ‌్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021)ముంబై ఆజాద్ మైదానంలో నిర్వహించిన సభలో పాల్లొన్న శరద్ �

    మీ అబ్బాయి మనసు మార్చండి..మోడీ తల్లికి పంజాబ్ రైతు విజ్ణప్తి

    January 24, 2021 / 03:46 PM IST

    Farmer’s Emotional Appeal to PM Modi’s Mother on Agri Laws నూతన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు నెల‌లుగా ఢిల్లీ స‌రిహ‌ద్దులో రైతులు ఆందోళ‌న చేస్తోన్న విషయం తెలిసిందే. రైతు సంఘాల నాయకులు-ప్రభుత్వం మధ్య జరిగిన 11రౌండ్ల చర్చలు కొలిక్కిరాకపోవడం�

    సుప్రీం “స్టే”తో చట్టాల రద్దు అనే ప్రశ్నకి తెరపడింది

    January 17, 2021 / 08:12 PM IST

    Agri minister to farmers నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని తోమర్ తెలిపారు. చట్టాలక�

    పంజాబ్ సీఎంతో భేటీకి రాష్ట్రపతి తిరస్కరణ…ధర్నాకు సిద్దమైన అమరీందర్

    November 4, 2020 / 07:11 AM IST

    President declines time to Punjab CM నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిరసనకు ఫ్లాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిర్వహించే ఈ ధర్నాలో కాంగ్�

10TV Telugu News