Home » agriculture
విత్తిన 30రోజుల తర్వాత అంతర సేధ్యం దంతెలతో చేసుకుని కలుపు నివారణ చేపట్టాలి. ముఖ్యంగా తేమ పంట సున్నిత దశలో ఇవ్వాలి.అనగా పూత దశ,గింజ పాలు పోసుకునే దశలో ఇవ్వాలి.
వాస్తవానికి ధాన్యం కొనుగోళ్ళలో ప్రతి ఏటా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు అధికారులు ఈ సారి కొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా వుండే భూములకు, కొండ ప్రాంతాలకు బిందు సేద్య పద్ధతి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
మొక్క ఎదిగే దశలో గాలిలో తేమశాతం ఆధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది ఆకులపై, కాండము మీద గోదుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి.
కంది పూత, కాత దశల చాలా ముఖ్యమైనది. ఆదశలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే కంది పంటను పురుగులు మరియు తెగుళ్ల నుండి కాపాడి అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.
సాగుకు అధిక వర్షపాతం, అధిక వేడి, అధిక తేమ అవసరం. మధ్యస్తమైన, లోతు కలిగిన సారవంతమైన ఎర్ర నల్ల, ఇసుక నేలలు సాగుకు పనికొస్తాయి..
ఉడకబెట్టిన పసుపును చదునైన,శుభ్రమైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ ప్లాట్పారంపై కుప్పగా పోయాలి. 24 గంటల తర్వాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి.
జింకు లోపం ఉన్నప్పుడు వేరుశెనగ ఆకులు చిన్నవిగా మారి, మామూలు పరిమాణము లేకుండా పోయి, రెండు ఆకుల మధ్య పొడవు తగ్గిపోతుంది.
జీడి మామిడిని ఆశించే తేయాకుదోమ టీ దోమ తోపాటు ఇతర ఆకు, కాయతినే పురుగులను నివారించేందుకు 3దశలుగా సస్య రక్షణ మందులు పిచికారి చేయాలి.
విత్తనోత్పత్తిలో నీటి యాజమాన్యం అత్యంత కీలకం. అధిక అల్ప నీటి తడులు ప్రమాదం. 7-15 రోజుల మధ్య నీటి తడులివ్వాలి. నీటి ఎద్దడి ఏర్పడితే వూత, పిందె రాలిపోతుంది.