Home » agriculture
వేప చేదుగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీనిలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉండటం కారణంగా మొక్కలు చేదు ఎక్కుతాయి. ఈ క్రమంలో మొక్కలను చీడపురుగులు ఆశించడానికి వీలుండదు.
శ్రీగంధం చెట్ల నుండి మంచి దిగుబడి రావాలంటే పశువుల ఎరువు,కంపోస్ట్ , వర్మీకంపోస్ట్ , కుళ్ళిన సేంద్రీయ ఎరువులు అందించాలి. ఒక చెట్టుకు సంవత్సారానికి 10 నుండి 15 కిలోల చివికిన పశువుల ఎరువు అందించాలి.
చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు కందిసాగుకు పనికి రావు. కందిసాగులో సరైన సస్యరక్షణ చర్యలు ముఖ్యమైన విషయం . రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు.
తెల్లదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గ్రుడ్లను పెడతాయి. తెల్లదోమ ఆకుల పై తెల్లని దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసాన్ని పీలుస్తాయి.
మునగ పంటను అన్ని దశల్లోనూ తీవ్ర నష్టం కలిగిస్తాయి.రాత్రి వేళల్లో గొంగళి పురుగులు ఆకులను తింటూ బెరడును కూడా గీకి నష్టపరుస్తాయి.
తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమి నాగలితో ఒకసారి ,గోర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదను చేయాలి.
పండు ఈగలు ఏప్రిల్, మే నెలలో దాడులు చేస్తాయి. ఇవి పూర్తిగా పండిన, లేదా సగం పండిన పండ్లపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని రకాల పద్దతులను పాటిస్తే పండు ఈగ సమస్య నుంచి బయట పడవచ్చు.
వేసవికాలంలో కాయ దిగుబడిని పెంచడానికి అక్టోబరు - నవంబరులో చెట్లను వాడుకు తీసుకురావాలి. నిమ్మజాతి చెట్లలో పూత దశకు రావడానికి కొమ్మల్లో పిండిపదార్థాలు ఎక్కువగానూ, నత్రజని మోతాదు తక్కువగానూ ఉండాలి.
తమలపాకు తోటలపై పొగాకు లద్దె పురుగు ఆశించి ఆకులను తీవ్రంగా నష్ట పరుస్తాయి. లద్దె పురుగు ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి.
ఆకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు మామిడి పూత సమయంలో ఆశిస్తాయి. వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి.