Home » agriculture
సేంద్రియ ఎరువులు లభ్యంకాని ప్రదేశాలలో 60 రోజుల వయస్సు నేలలో పచ్చిరోట్ట పైర్లు అయిన లెగ్యూం జాతికి చెందిన జనుము, పిల్లిపెసర, అలసంద మరియు గ్లెరిసీడియా వండి వాటిని పెంచి పుతకు రాక ముందు కలియదున్నాలి.
కలుపు నివారణ మొదటి 2 సంవత్సరముల వరకు చేయాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య చెట్లను నరకవచ్చు. వంటచెరుకు కయితే 2 నుంచి 3 సంవత్సరముల మధ్య నరకవచ్చు.
మొక్కలకు బూజు తెగులు సోకితే డీనోక్యావను మొదటి తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఒకసారి అలాగే పది రోజుల తరువాత మరోసారి పిచికారీ చేయాలి.
అనంతరం నీడలో ఆరబెట్టాలి. ఆరిన వెంటనే ఆ దుంపలను విత్తుకోవాలి. శీలింద్రాలు మరియు పురుగుల బారి నుండి విత్తన శుద్ది చేయడం వల్ల రక్షణ కల్పించవచ్చు.
దీనిని పిచికారీ చేసిన రెండు రోజుల అనంతరం కొక్నీనెల్లా 200 అనే హోమియో ద్రవ రూప మందును తగిన మోతాదులో నీటిలో కలిపి వేపచెట్లపై పిచికారీ చేయాలి.
ఈ రకమైన కలబంద సూక్ష్మ లేదా మరుగుజ్జు కలబంద. ఈ రకమైన కలబంద లో అపారదర్శక దంతాలతో పొడవైన ఆకులు ఉంటాయి. మొక్క నారింజ మరియు ఎరుపు రంగులో ఉన్న పువ్వులను ఉత్పత్తిచేస్తుంది.
పైరు ఫూత దశలో ఈ తెగులు లక్రణాలు కనిపిస్తాయి. ఆకు ఉపరితల౦ పైస లేత పసుపు వర్డ౦ గల గు౦డ్రని చిన్నమచ్చలు ఉ౦టాయి.
మునగ పంటనాశించే పురుగులలో ఇది చాలా ముఖ్యమైనది. రెక్కల పురుగు లేత పసుపు రంగులో ఉండే రెక్కలను కలిగి ఉంటుంది.
పుట్టగానే ధనుర్వాతం రాకుండా టేటనాస్ టాక్సాయిడు ఇంజక్షన్ వేయించాలి. 3,4,5 రోజులలో యాంటిబయాటిక్ పౌడర్ ను నీళ్ళలో కలిపి తాగించాలి.
గోలీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగచేస్తాయి.