Home » agriculture
తమలపాకు తోటలపై పొగాకు లద్దె పురుగు ఆశించి ఆకులను తీవ్రంగా నష్ట పరుస్తాయి. లద్దె పురుగు ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి.
ఆకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు మామిడి పూత సమయంలో ఆశిస్తాయి. వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి.
కలుపు యాజమాన్యం విషయానికి వస్తే విత్తిన 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తేముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు1-1.2 లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి.
కత్తిరింపులకు ముందు ఆకురాల్చడానికి 5% యూరియా 50గ్రాములు లీటరు నీటికి లేదా ఇథైల్ 2.0 నుండి 2.5 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పనీర్ తయారీని కొంత మంది రైతు సంఘాలుగా ఏర్పడి కుటీర పరిశ్రమగా నిర్వహించుకోవచ్చు. పనీర్ అనేది పాల నుండి ప్రోటీన్లు, కొవ్వు వేరుచేసి గడ్డకట్టించడం ద్వారా తయారు చేయబడుతుంది.
మార్కెట్లో ఉన్న పరిస్థితులపై రైతులకు కల్పించిన అవగాహనతో గ్రామాల్లో వేరుశనగ, ఆముదం, పెసర, మినుములు, శనగ, మొక్కజొన్న, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, ఉలవలు, జొన్న, నువ్వుల్లాంటి పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆకులమీద గోధుమ రంగు మచ్చలు వలయాకారపు రింగులుగా ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వలన ఆకుల మీద ముదురు గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి చుట్టూ ఎరుపు వర్ణం కల్గి మధ్యభాగం తెల్లగా వుంటుంది.
రక్షక పంటలైన జొన్న,మొక్కజొన్న,సజ్జ పంటలను 4 వరుసలలో పొలం చుట్టూ విత్తుకోవాలి. విత్తిన 15-20 రోజులకు వేప నూనే 5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
అన్ని రకాల పంటలలో కూడా టైకోడెర్మా విరిడి మాదిరి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను విత్తనశుద్ధికి, పొలంలో చల్లుకొని భూమిలోని శిలీంద్రాలను తగ్గించుకొనవచ్చు.
పాతరలోని గడ్డి 2-3 సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉంటుంది. వాడకానికి గుంతను తెరేటప్పుడు మొత్తం తెరవకుండా, ఒక మూల కొద్దిగాతెరవి వాడుకుంటూ, మళ్లీ మూసి వేస్తూ ఉండాలి.