Home » agriculture
CBI ex JD Lakshmi Narayana : ఎంతో మంది అక్రమార్కుల ఆటకట్టించిన ఆయన ఇప్పుడు అన్నదాతగా మారారు. రైతులు పడుతున్న కష్టసుఖాలు స్వయంగా తెలుసుకుని ప్రభుత్వాల దృష్టికి తేవాలన్న తపన ఆయన్ను ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆయనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సీబీఐక
తెలంగాణలో నేటి నుంచి రైతు బంధు పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ సీజన్లో 63 లక్షల 25 వేల 695 మంది భూ యజమానులను అర్హులుగా గుర్తించింది. మొత్తం 7 వేల 508 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయనుంది.
Rythu Bandhu: తెలంగాణ రైతుల ఖాతాలో 2021, జూన్ 15వ తేదీ మంగళవారం నుంచి రైతు బంధు నిధులు జమ కానున్నాయి. రైతుబంధు పథకంలో భాగంగా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. రైతుబంధు అర్హులపై తుది జాబితా రూపొందించిన సీసీఎల్ఏ, ఆ జాబితాను వ్యవసాయ శా
వ్యవసాయం కోసం రైతులకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. రైతు బంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
నాసిరకం విత్తనాలకు చెక్
రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే రైతు బంధు సాయం వారి వారి అకౌంట్లో వేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖపై 2021, మే 29వ తేదీ శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
అతను చదివింది మాస్టర్ అఫ్ కంప్యూటర్ సైన్స్. చదువుకు తగ్గట్టుగానే పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం. అయితే, తాను చేస్తున్న ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేక పోయింది. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆ రంగంపైనే ఎక్కువ మక్కువ ఉండేది. తనకెంతో �
జాతీయ స్థాయిలో విజయమే లక్ష్యంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ ఈసీఈ విద్యార్థులు ఒ.నాగరమ్య, ఒ.సాయిలహరి, సుధీర్ (ఏఆర్కేఏ టీం) తమ ప్రాజెక్టుతో దూసుకుపోతున్నారు.
జగన్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది.
రైతుల నెత్తిన పెను భారం పడనుంది. ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి ఖర్చుతో సతమతమవుతున్న అన్నదాతపై కంపెనీలు భారీ ఎత్తున ధరల భారం మోపాయి.