Home » agriculture
తెలంగాణ ప్రభుత్వం మరోసారి వ్యవసాయానికే పెద్ద పీట వేసింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖ కోసం రూ.25 వేల కోట్లు కేటాయించారు. అంతేకాకుండా రైతుబంధు కోసం రూ. 14,800 కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు.
ఇది గుండెలు పిండే విషాదం. కంట తడి పెట్టించే ఘటన. భూమిని నమ్ముకున్న రైతు దంపతులు తనువు చాలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలో భార్య, భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వారి ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.
Digital Survey in Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు త్వరలోనే డిజిటల్ సర్వే చేసి.. వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ ఇవ్వనున్నారు. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పా�
Sharad Pawar Faults Centre నూతన వ్యవసాయ చట్టాలకు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు ఉద్రిక్తంగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై NCP అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని.. అందువల్లే �
telangana rythu bandhu : తెలంగాణలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద ఐదు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయ, బ్యాంకు అధికారులతో ఇ�
Two years of TRS govt : 2018 డిసెంబర్ 13. రెండేళ్ల క్రితం ఇదేరోజున… టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ పాలనకు 2020, డిసెంబర్ 13వ తేదీ శనివారంతో రెండేళ్లు పూర్తయ్యాయి. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రభాగాన నిలిచిన కేసీఆర్ పాలనకు.. ప్రజలు �
రైతుకు మార్కెట్ స్వేచ్ఛ, వ్యవసాయ రంగం బలోపేతం అంటూ కేంద్రం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద బిల్లులు(నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్ష�
దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్కు కరోనా సోకింది. మంగళవారం చేయించుకున్న పరీక్షలో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. మంత్రి వీఎస్ స�
EAMCET ఎగ్జామ్ ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఎంసెట్ కమిటీ రెడీ అవుతోంది. 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా కారణంగా ఎంసెట్ కమిటీ ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ పరీక్ష నిర్వాహణకు 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో తెల