Home » agriculture
కరోనాతో అంత ఆగమాగం..ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా..ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఆదాయం లేకపోవడంతో సతమతమవుతున్నాయి. మొదట్లో లాక్ డౌన్ విధించడంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు తీరని నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రం
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా పంటలను కొనుగోలు చేశారా అని నిలదీశారు. రైతులను ప్రభుత్వం దగా చేస్తుందని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్ధాలను
మూడు వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు కనిపించింది. రాజేంద్రనగర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారిస్తోంది. ఫారెస్టు అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. వెంటనే అలర్జ్ అయిన అధికారుల�
రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. అయినప్పటికీ.. స�
వ్యవసాయరంగాభివృద్ధికి 16 సూత్రాల పథకాన్ని అమలు చేస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సంపదను సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పిస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అభిప్రాయం వ్యక్తం
దేశంలో ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. భారత్ లో రైతుల ఆత్మహత్యల సంఖ్య కన్నా నిరుద్యోగుల ఆత్మహత్యల సంఖ్య అధికంగా పెరినట్లు ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన డేటా తెలిపింది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతుండట
ఇవాళ(అక్టోబర్-3,2019)నుంచి నాలుగురోజుల పాటు దేశంలోని 250జిల్లాల్లో మొదటి ఫేస్ లో భాగంగా బ్యాంకులు రుణ మేళా నిర్వహిస్తున్నాయి. అన్ని బ్యాంకులు,ఎస్ బీఐ,పీఎన్ బీ,బీవోబీ,కార్పొరేషన్ బ్యాంకులు కూడా రుణమేళాలో పాల్గొంటున్నాయి.ఫెస్టివల్ సీజన్ డిమాండ్ న
తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. సోమవారం(సెప్టెంబర్ 9,2019) 11.30 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి బడ్జెట్ను
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 20 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, 24న అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 ను�
అమరావతి : దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.81.554 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించి ఖర్చు పెట్టామని ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం చంద్రబాబు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులంతా పలు సమ�