agriculture

    కేరళ వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా

    September 23, 2020 / 09:22 PM IST

    దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్​కు కరోనా సోకింది. మంగ‌ళ‌వారం చేయించుకున్న‌ ప‌రీక్షలో ఆయనకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. మంత్రి వీఎస్​ స�

    TS EAMCET 2020 : ఏర్పాట్లు పూర్తి, ఆ సర్టిఫికేట్ తప్పనిసరి

    September 6, 2020 / 08:28 AM IST

    EAMCET ఎగ్జామ్ ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఎంసెట్‌ కమిటీ రెడీ అవుతోంది. 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా కారణంగా ఎంసెట్‌ కమిటీ ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ పరీక్ష నిర్వాహణకు 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో తెల

    కరోనాతో అంతా ఆగమాగం..తెలంగాణకు రూ. 70 వేల కోట్ల నష్టం

    July 15, 2020 / 11:43 AM IST

    కరోనాతో అంత ఆగమాగం..ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా..ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఆదాయం లేకపోవడంతో సతమతమవుతున్నాయి. మొదట్లో లాక్ డౌన్ విధించడంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు తీరని నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రం

    బాబు రైతు పేరెత్తగానే కన్నబాబుకు చిర్రెత్తుకొచ్చింది

    July 9, 2020 / 07:28 PM IST

    టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా పంటలను కొనుగోలు చేశారా అని నిలదీశారు. రైతులను ప్రభుత్వం దగా చేస్తుందని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్ధాలను

    రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం 

    June 2, 2020 / 08:31 PM IST

    మూడు వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు కనిపించింది. రాజేంద్రనగర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారిస్తోంది. ఫారెస్టు అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. వెంటనే అలర్జ్ అయిన అధికారుల�

    మీతో భాగస్వామ్యం చాలా ముఖ్యం : ఏపీ సీఎం జగన్

    February 10, 2020 / 01:23 PM IST

    రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.  అయినప్పటికీ.. స�

    బడ్జెట్ 2020-21 : వ్యవసాయానికి 16 సూత్రాలు..2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు

    February 1, 2020 / 06:13 AM IST

    వ్యవసాయరంగాభివృద్ధికి 16 సూత్రాల పథకాన్ని అమలు చేస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సంపదను సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పిస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అభిప్రాయం వ్యక్తం

    రైతుల కన్నా ఎక్కువ : దేశంలో పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు

    January 14, 2020 / 04:28 AM IST

    దేశంలో ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. భారత్ లో రైతుల ఆత్మహత్యల సంఖ్య కన్నా నిరుద్యోగుల ఆత్మహత్యల సంఖ్య అధికంగా పెరినట్లు ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన డేటా తెలిపింది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతుండట

    స్పాట్ లోన్: దేశవ్యాప్తంగా బ్యాంకుల రుణమేళా స్టార్ట్

    October 3, 2019 / 04:49 AM IST

    ఇవాళ(అక్టోబర్-3,2019)నుంచి నాలుగురోజుల పాటు దేశంలోని 250జిల్లాల్లో మొదటి ఫేస్ లో భాగంగా బ్యాంకులు రుణ మేళా నిర్వహిస్తున్నాయి. అన్ని బ్యాంకులు,ఎస్ బీఐ,పీఎన్ బీ,బీవోబీ,కార్పొరేషన్ బ్యాంకులు కూడా రుణమేళాలో పాల్గొంటున్నాయి.ఫెస్టివల్ సీజన్ డిమాండ్ న

    బడ్జెట్ కి ఆమోదం : సంక్షేమానికి రూ.45వేల కోట్లు, వ్యవసాయానికి రూ.60వేల కోట్లు

    September 9, 2019 / 05:41 AM IST

    తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. సోమవారం(సెప్టెంబర్ 9,2019) 11.30 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను

10TV Telugu News