Home » agriculture
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకు సంబంధించి 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే31న విడుదల చేశారు. 10కోట్ల మంది రైతులకు రూ. 20వేల కోట్లు విడుదల చేశారు. అర్హులైన ప్రతీ రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు సహాయంగా అందిస్తుంది.
రోడ్లు నీటి కాలువలు, మురుగునీటి కాలువలు, గట్లు తయారు చేసుకోవాలి. భూమిన బాగా దున్ని ఒక శాతం వాలు ఉండేటట్లు చేసుకోవాలి. కొండ ప్రాంతం , వాలు ఉన్న చోట భూమిని ఒక పద్దతి ప్రకారం విభజించి మొక్కలు నాటుకోవాలి.
నిషేదించిన పురుగు మందులను కాయలపై పిచికారి చేయకూడదు. వీలైనంత వరకు సేంధ్రీయ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తరువాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుండే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
వీలైనంత వరకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు , మందులు వాడకపోవటం మంచిది. తప్పనిసరి పరిస్ధితుల్లో మాత్రమే పురుగుమందులు వాడాలి. గోంగూర పంటను ముఖ్యంగా దీపపు పురుగులు, పిండినల్లి, పచ్చ పురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది.
వేసవిలో దుక్కుల వల్ల భూమిలో ఉన్న ఛీడపీడలు, కోశస్త, గుడ్డు దశలు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. పంట చేలను వాలుకు అడ్డంగా లోతుగా దున్నకోవటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అనువుగా ఉంటుంది.
వేపచెక్కలో అమైనో అమ్లాలు , గంధకం ఉంటాయి. దీనిని పశువుల దాణాలో కలపడం వల్ల ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి. తాజా వేపాకులలో మాంసకృత్తులు , ఖనిజాలు ఉంటాయి.
Manure : వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడి సాధనే లక్ష్యంగా పంటపొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా పెంచారు. అయితే రసాయన ఎరువుల వాడకం వల్ల ఖర్చులు అధికమై పెట్టుబడులు పెరిగాయి తప్ప పంట దిగుబడి ఏమాత్రం పెరగలేదు. దీని వల్ల రైతులు తీవ్రమైన నష్టాలను
పొలంలోని పోషక పదార్ధాల స్ధాయిని తెలుసుకోవచ్చు. భూమి యొక్క భౌతిక , రసాయన స్ధితిని బట్టి ఏపంటలు పండించటానికి అనువుగా ఉంటుందో అర్ధమౌతుంది.
బాగా విచ్చుకున్న పువ్వులను కోయాలి. ఉదయం , సాయంత్రం సమయంలో మాత్రమే పూలను కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూలు కోత తరువాత ఎక్కువ కాలం తాజాగా ఉండి నిల్వ ఉంటాయి.
వేసవిలో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు మాగిన పశువుల ఎరువు 70 కిలోలకు 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి మరియు 10 కిలోల వేపపిండి కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మాగనిచ్చిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి.