Home » agriculture
జిప్సంను తొలిపూత సమయంలో చాళ్లలో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎతతోయాలి. వర్షాభావ పరిస్ధితుల్లో ఊడలు దిగే సమయంలో విత్తిన 45 రోజులకు రెండో సారి కలుపు తీసే సమయంలో వేయాలి.
మొక్కలు పుష్పి౦చే దశలో ఆకాశం మేఘావృతమై,చల్లని తేమతో కూడిన వాతావరణ౦ ఈ తెగులు వ్యాప్తికి అనుకూల౦. అనుకూల వాతావరణ౦ లో వీటి ను౦డి పొడవైన వంకర తిరిగిన గోధుమ రంగు స్ల్కిరోషీయా ఏర్పడతాయి.
ఈ జబ్బురావటానికి కారణం జంతువుల చుట్టూ ఉండే మురికి ముఖ్యకారణం. అందుకే పశువులను ఉంచే ప్రదేశాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. జంతువుల పేడ, మూత్రం వంటి వాటిని తొలగించాలి.
విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి వేయాలి. కోత రకాలలో విత్తన 25 రోజులకు మొదటిసారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత వస్తుంది.
గిడ్డంగులలో పక్షులు రాకుండా తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లకు ఇనుప జాలీలు, బిగించి కట్టుదిట్టం చేయాలి. లోహపు రేకులు తలుపు కింద సందు లేకుండా అరడుగు వరకు బిగించాలి.
పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 6-8 టన్నుల చొప్పున వేసి కలియదున్నాలి. 60-40 సెం.మీ. దూరంతో కాలువలు వేసుకోవాలి. రెండు కాలువల మధ్య దూరం 20 మీ ఉండేటట్లు చూడాలి.
2 నుండి 3 నెలల వయసున్న సూది పిలకలను. ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకొని అరటి తోటలకు నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. అవిశె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 4 వరుసల్లో అరటీతోపాటు నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి.
వేసవి సమయంలో కోళ్ల గుడ్డ ఉత్పత్తి తగ్గుతుంది. దీన్ని అధిగమించేందుకు కోళ్ళకు షెడ్డులో చల్లని వాతావరణం కల్పించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి.
సాధారణ తెగుళ్ళు వచ్చిన సందర్భంలో 250 గ్రా మెంతాకు పొడిని 2లీటర్ల నీటిలో కలిపిన ద్రావణం పిచికారి చేయాలి. 10శాతం ఆవు మూత్రం 3సార్లు 10 రోజుల వ్యవధిలో కలిపి పిచికారి చేయాలి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు అండగా..