Home » agriculture
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినారుమళ్లు పోసుకున్నారు.
రాగిని ఖరీఫ్ లో జూలై నుంచి ఆగష్టు వరకు, రబీలో నవంబరు మాసాల్లో సాగుచేస్తారు. వేసవి పంటగా కూడా సాగుచేయవచ్చు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది.
Mango Farmers: రైతులకు మామిడి కష్టాలు
ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం. ఆహార కొరత అనేది..ఆ దేశానికి కొత్తేమీ కాదు. కానీ.. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలే.. అక్కడి పరిస్థితులు దిగజార్చాయ్. వాటి ప్రభావకం ఇప్పుడు తీవ్రంగా కనిప�
ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేస్తున్న యువతికి పంచాయతీ పెద్దలు ఫత్వా జారీ చేశారు..ఆడపిల్లవి ట్రాక్టర్ నడుపుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఊరందరికి క్షమాపణ చెప్పి జరిమాన కట్టాలని లేకుంటే ఊరునుంచి బహిష్కిస్తామంటూ హుకుం జారీ చేశారు.
పంట బెట్టకు గురైనపుడు చాలా ఉదృతంగా ఆశిస్తుంది. చిన్న మరియు పెద్ద పురుగులు ఆకు పచ్చ, నీలిరంగు కలిపిన వర్ణంలో ఉంటాయి. ఇవి ఆకులు మరియు కంకులు నుండి రసం పీలుస్తాయి. ఆశించిన మొక్కలలో పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిస్తాయి. పైరు చిన్న దశలో అసిస్తే
వర్షాకాలంలో వర్షం పడిన వెంటనే ఒక్కో మొక్కకు 100 గ్రాముల చొప్పున డి ఏ పి రెండు సార్లు అందించాలి. మొక్కల ఆకృతి బాగుండేలా అవసరం మేరకు కత్తిరింపులు చేపడితే చెట్లు నిటారుగా పెరిగే అవకాశం ఉంది.
అన్నదాతకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధు అందించేందుకు సిద్ధమవుతోంది.
ముఖ్యంగా మన దేశంలో రెండు వెల్లుల్లి రకాలను అధికంగా పండిస్తారు. షార్ట్ డే రకాలను ఎక్కువగా పండిస్తారు. సాధారణంగా చల్లని వాతావరణకాలంలో ఎక్కువ దిగుబడిని ఇస్తుంది.
కాయలు పక్వ దశకు వచ్చే సమయంలో మార్కెట్ సదుపాయాన్ని చూసుకోని కోయాలి. సాధారణంగా మర్కెట్ దూరంగా వున్న ప్రదేశాలకు తరిలించాలనుకుంటే కాయలు సగం పక్వ దశకు రాగానే పంట కోసి తరలించాలి.