Home » AHMADABAD
తాజాగా నేడు ఉదయం షారుఖ్ అహ్మదాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళ్ దేవాలయంలో ఆదివారం ఉదయం భస్మ హారతి ఇచ్చారు....
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నవంబర్ 19వతేదీన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేశారు....
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో శనివారం జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ని చూడటానికి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అహ్మదాబాద్కు వచ్చారు. తన భర్త,భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్ధతుగా కొనసాగుతున్న ప్రపంచ కప్ 2023లో అనుష్క శర్మ హా�
క్రికెట్ ప్రపంచకప్కు బెదిరింపులపై గుజరాత్ పోలీసులు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్పై కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5వతేదీన జరగనున్న క్రికెట్ ప్రపంచకప్ను వరల్డ్ టెర్రర్ కప్గా మార�
వరల్డ్ కప్ 2023 పోటీల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో అక్టోబరు 15వతేదీన జరగనున్న మ్యాచ్ను భద్రతా కారణాల దృష్ట్యా గేమ్ తేదీని మార్చనున్నారు....
గత రెండు రోజులుగా గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం మోకాలు లోతు వరద నీటితో నిండిపోయింది. గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం జలమయం అవడంతో వరదనీటిల�
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. నేడు జరిగే మ్యాచ్ లో విజయం సాధించే
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కోడలు నిద్రపోతోందని అత్తమామలు ఆమెపై దాడి చేసిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
డ్రగ్స్ మాఫియా కొత్త రూట్లు వెతుకుతోంది. విమానాల ద్వారా, మనుషుల ద్వారా మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకుంది.