Home » Ahmedabad
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన భూపేంద్ర పటేల్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
డ్రగ్ మాఫియా అనాథలను, యాచకులను టార్గెట్ గా చేసుకుని అరాచకాలకు పాల్పడుతోంది. డ్రగ్స్ ప్రభావం తెలుసుకోవటానికి యాచకులకు,అనాథలపై డ్రగ్స్ ప్రయోగాలకు పాల్పడుతున్న ఘటన గుజరాత్ లోబయటపడింది
క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న రాజీవ్ ఖేల్రత్న పేరును..హాకీ లెజెండ్ "మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న"గా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో నెటిజన్లు,ప్రముఖులు స్�
IRCTC(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)టూరిజం..లేహ్-లడఖ్ కోసం ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది
అసలే కోతి. పైగా కల్లు తాగింది అని..అంటాం. కోతి చేసేవన్నీ చిలిపి పనులే.అటువంటి కోతి కల్లు తాగితే ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటం కష్టమే. కల్లు కోతి మాట పక్కన పెడితే.. మూడు గేదెలు 101 బాటిళ్ల మద్యం తాగేశాయి. ఇక వాటి పరిస్థితి ఎలా ఉందంటే..
అహ్మదాబాద్ లో సబర్మతి నది నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కరోనా వైరస్ జాడలు ఉన్నట్టు తేలింది.
గుజరాత్లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్లో ప్రకటించారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ ఫంగస్ భయం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆయన కరోనాను జయించాడు, కానీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
Punjab vs Bangalore, 26th Match – ఐపిఎల్ 2021లో 26వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ రోజు రాత్రి 7గంటల 30నిమిషాల నుంచి ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో పంజాబ్ క�
కన్నకూతురులా చూసుకోవాల్సిన కోడలిపై కన్నశాడో కీచక మామ. కొడుకు ఆఫీసుకువెళ్ళగానే కోడలిపై అత్యాచారం చేయబోయాడు.కోడలు గట్టిగా కేకలు వేయటంతో పారిపోయాడు.