Home » Ahobilam
కర్నూలు జిల్లాలోని అహోబిలం వద్ద ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
హనుమంతుడు జన్మించింది.. అంజనాద్రి మీదే అంటూ పక్కా ఆధారాలు టీటీడీ బయపెట్టింది. పురాణాల నుంచి భౌగోళిక పరిస్థితుల వరకు చరిత్రను, ఇతిహాసాన్ని పరిశీలిస్తే... మారుతి మనవాడే అంటోంది.
Kurnool Girl Jyothi Safe : కర్నూలు జిల్లాలోని అహోబిలంలో అదృశ్యమైన జ్యోతి కథ సుఖాంతమైంది. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు రెండు రోజుల్లో ఈ కేసును చేధించారు. యువతి జ్యోతి 2020, నవంబర్ 04వ తేదీ బుధవారం తిరుపతిలో ప్రత్యక్షమైంది. శివశంకర్ అనే వ్యక్తిని తిరుపతిలో పెళ్లి చేస�
రాయలసీమలో పోలింగ్ టెన్షన్ ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. అహోబిలంలో భూమా – గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిల ప్రియ భర్తకు గాయపడ్డాడు. వెంటనే ఆ�