వారిలో పన్నీర్ సెల్వం ఇద్దరు కుమారులు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్, జయపార్దీప్, మాజీ మంత్రి నటరాజన్, కే కృష్ణమూర్తి, మరుధు అలగురాజ్ కూడా ఉన్నారు. ఏఐఏడీఎంకే నుంచి పన్నీర్ సెల్వాన్ని పళనిస్వామి ఇంతకు ముందే తొలగించిన విషయం తెలిసిం�
''స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. పార్టీ కార్యవర్గం చట్టబద్ధంగా కొనసాగట్లేదు. నా ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదా కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండి
ఏఐఏడీఎంకే నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని తొలగించారు. పార్టీ పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల్లోకి వెళ్ళాయి. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు పళనిస్వామి వర్గం నిర్ణయాలు తీసుకుంది.
శశికళ దయతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన పళనిస్వామి.. ఢిల్లీ పెద్దల అండతో పార్టీపైనా పట్టు సాధించారు. ఓపీఎస్ను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి సైతం కట్టబెట్టారు. ఆ తర్వాత పార్టీ సమన్వయకర్తగా ఓపీఎస్, ఉపసమన్వయకర్తగా ఈపీఎస్కు పదవు
తమిళనాడు మాజీ సీఎంలు కే పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వంలతో సహా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కఝగం పార్టీ లీడర్షిప్ మొత్తాన్ని ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకుగానూ చెన్నై, తిరువల్లూరు, తిరుత్తనిలలో పబ్లిక్ సపోర్ట్ కోసం మె
ఎవరో ఒకరు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు తీసుకుని, పార్టీని నడిపించాలని కొందరు నేతలు కోరుకుంటున్నారు. ఈ నెల 23న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగులో పన్నీర్ సెల్వంపై, పళనిస్వామి అనుచరులు వాటర్ బాటిళ్లు విసిరేశారు.
సమావేశం నుంచి బయటకు వెళుతున్న పన్నీర్ సెల్వంపై కొందరు దాడికి యత్నించారు. ఆయనపై పళని స్వామి మద్దతుదారులు వాటర్ బాటిళ్లను విసిరేశారు. అంతేకాదు, పన్నీర్ సెల్వం కారులో గాలి తీసివేశారు.
తమిళనాడు దివంగత సీఎం జయలలిత నిచ్చెలి శశికళ మళ్లీ ఏఐఏడీఎంకేలో చేరతారని ప్రచారం జరుగుతోన్న వేళ ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మేల్యే నాయినర్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమిళ పాలిటిక్స్ లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిన్నమ్మగా పేరు పొందిన అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ..సూపర్స్టార్ రజనీకాంత్ను చెన్నైలోని ఆయన నివాసం
అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చక్రం తిప్పాలని చూస్తోన్న చిన్నమ్మ "శశికళ"కు గట్టి ఎదురెదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి