-
Home » AIADMK
AIADMK
తమిళనాడులో బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొడిచిన పొత్తు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ..
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భాగస్వాములుగా కలిసి బరిలోకి దిగుతామన్నారు.
బీజేపీ, AIADMK రహస్య భేటీ.. విజయ్ పార్టీ సంగతేంటి..?
బీజేపీ, AIADMK రహస్య భేటీ.. విజయ్ పార్టీ సంగతేంటి..?
త్రిష టార్గెట్గా వరుస వివాదాలు.. ఇదంతా పొలిటికల్ గేమా?
త్రిష వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అసలు ఆమెని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు త్రిషపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు?
త్రిషపై పొలిటికల్ లీడర్ చీప్ కామెంట్స్.. లీగల్గా చూసుకుంటా అంటున్న హీరోయిన్..
తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ లీడర్ త్రిషపై పొలిటికల్ లీడర్ చీప్ కామెంట్స్ చేసాడు. ఆ వ్యాఖ్యలు పై త్రిష రియాక్ట్ అవుతూ..
AIADMK vs BJP: బీజేపీతో పొత్తు ఉండదని బాంబ్ పేల్చిన అన్నాడీఎంకే.. ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాక్
ద్రావిడ నాయకుడు సి.ఎన్. అన్నాదురైని విమర్శిస్తూ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి.జయకుమార్ మండిపడ్డారు
Tamilnadu Politics: బీజేపీతో తెగతెంపులకు సిద్ధం.. సంచలన ప్రకటన చేసిన అన్నాడీఎంకే
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు ప
Tamilnadu Politics: ‘మేడం జయలలిత అంటే చాలా గౌరవం’.. అన్నాడీఎంకే దెబ్బతో స్వరం మార్చిన బీజేపీ చీఫ్
‘‘తమిళనాడులో చాలా పరిపాలనలు అవినీతిమయమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. అందుకే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది’’ అని అన్నారు. ఇక 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు) గురించి ప్రశ్నించగా, ఆ సమయం అ
AIADMK: జయలలితపై బీజేపీ చీఫ్ చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించిన అన్నాడీఎంకే
అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పళనిస్వామి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే జయలలితపై అన్నామలై విమర్శలు చేశారని పళనిస్వామి అన్నారు. "అతని ప్రకటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించింది" అని పళన
AIADMK: గొడవలు సద్దుమణిగాయి.. కేంద్ర మంత్రివర్గంలోకి అన్నాడీఎంకే!
అన్నాడీఎంకేనే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అమిత్ షా ప్రకటన అనంతరమే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎ�
Panneerselvam : మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ
మద్రాస్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతోపాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది.