AIMIM

    ‘బెంగాల్‌లోని ముస్లింలను కూడా అవమానించినట్లే’

    November 19, 2019 / 01:21 PM IST

    తృణమూల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన సమాధానం ఇచ్చారు. కూచ్‌బెహర్ ర్యాలీలో భాగంగా మాట్లాడిన మమతా.. పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ కేంద్రంగా ఓ పార్టీ ‘మైనారిటీ అతివాద’ పార్టీగా సామజిక �

    అసదుద్దీన్ ఒవైసీపై కేసు : మధ్యప్రదేశ్ లో ఫిర్యాదు

    November 11, 2019 / 12:45 PM IST

    హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది. నవంబర్ 9న వివాదాస్పద అయోధ్య రామజన్మ భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. రామజన్మ న్యాస్‌కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింద�

    ఒవైసీని అరెస్ట్ చేయండి : రాజాసింగ్ డిమాండ్

    November 9, 2019 / 12:53 PM IST

    అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి స్ధల వివాదంపై శనివారం నవంబర్ 9న సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు చెప్పింది.  సుప్రీం తీర్పపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతితో మెలగాలని  సందేశమిస్తున్నారు.&nb

    సుప్రీం తీర్పుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

    November 9, 2019 / 09:30 AM IST

    అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. మసీదు కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల స్ధ�

    ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్ చేసిన ఎంఐఎం చీఫ్ ఒవైసీ

    October 19, 2019 / 11:18 AM IST

    మహారాష్ట్ర, హార్యానా శాసనసభలతో సహా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం అక్టోబరు19వ తేదీ సాయంత్రం తెర పడింది. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలతో పాటు పలు విన్యాసాలు కూడా చ

    పీఎం ఆఫ్ ఇండియా అబద్దాలాడేవాళ్లకు రాజు

    April 18, 2019 / 04:05 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ

    టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది : బీజేపీ లక్ష్మణ్

    April 13, 2019 / 11:39 AM IST

    టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    జగన్‌ను గెలిపించండి: హోదాకు మజ్లీస్ మద్దతు 

    April 7, 2019 / 05:23 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పదవికి అన్నివిధాలా అర్హుడని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, మోడీ మరికొద్ది రోజుల్లో మాజీ కాబోతున్నారని ఒవైసీ చెప్పా

    కారు కేసీఆర్ దే… స్టీరింగ్ మజ్లీస్ చేతిలో

    April 1, 2019 / 01:23 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.

    దేశరక్షణ కోసం మళ్లీ గెలిపించండి :  పాలమూరు లో మోడీ

    March 29, 2019 / 10:30 AM IST

    మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే  విపక్షాలు  వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము  కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ మీ ఆశీర్వాదం కోరుతు�

10TV Telugu News