Home » AIMIM
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార ర్యాలీలను నిర్వహిస్తూ..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను ఎంఐఎం పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం ప్రకటించారు. పలు స్థానిక పార్టీలతో పొత్తు
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హద్దు మీరి భారత క్రికెటర్లను టార్గెట్ చేశారు. క్రీడాస్ఫూర్తిని
ఒవైసీ నివాసంపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి.
వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పొత్తు పెట్టుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను మజ్లిస్ పార్టీ తోసిపుచ్చింది.
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధికారిక ట్విట్టర్ ఖాతా ఆదివారం హ్యాకింగ్ కు గురైంది.
ఒకప్పుడు హైదరాబాద్ పాత బస్తీకి పరిమితమైన ఓవైసీల అల్ ఇండియా మజ్లీస్ ఈ - ఇత్తెహాదుల్ ముస్లిమాన్ (AIMIM) పార్టీ గత కొంత కాలంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అన్ని రాష్త్రాలలో �
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Godhra హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ గుజరాత్ రాష్ట్రంలో అధికార బీజేపీకి షాకిచ్చింది. గోద్రా మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ తిరిగి దక్కించుకోకుండా అడ్డుకుంది. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి మేయర్ పీఠాన్ని దక్కించ�
Hyderabad Citizens Leaving : రోడ్డు బాగాలేకపోతే మేయర్ను తిడుతాం.. మ్యాన్హోల్ ఓపెన్ ఉంటే కార్పొరేటర్ను కడిగిపారేస్తాం. మరి మంచి కార్పొరేటర్ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందా? లేదా..? వరుసగా సెలవులు వచ్చాయని.. ఉద్యోగులు, విద్యావంతులు ఓటేయకుండా సొంతూళ్