Home » AIMIM
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు తక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లే వచ్చినప్పటికీ సీట్ల విషయంలో బీజేపీ ముందుంది. సీట్ల విషయంలో తక్కువ స్థాయిలో జేడీఎస్ ఉన్నప్పటికీ దాదాపుగా 20 శాతం ఓట�
ఇందులో భాగంగానే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. లతీఫ్ ఖాన్ పఠాన్ - బెలగావి నార్త్, దుర్గప్ప బిజావాడ్ - హుబ్ల�
మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్.. కర్ణాటక రాజకీయాల్లో గతంలో పెద్దగా చర్చకు వచ్చేవారు కాదు. కానీ కొంత కాలంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రోజూ నానుతూనే ఉంటారు. టిప్పు సుల్తాన్కు మద్దతుగా కాంగ్రెస్, తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ ఏవో వ్యాఖ్యలు చ�
నితీశ్ కుమార్ సోమవారం ముస్లిం మేధావులతో పాట్నాలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు ముస్లింలను పిలిచిన నితీశ్.. తన సొంత పార్టీ సొంత పార్టీ ముస్లిం నేతలను దూరం పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సమావేశానికి హాజరైన ముస్లిం మేధ
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల బరిలోకి ఎంఐఎం దిగింది. డీఎంసీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులను ఎంఐఎం పోటీలో నిలిపింది. వారి గెలుపు కోసం ఎంఐఎం అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కృషి చేస్తున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తుండగా కొందరు ముస్లిం యువకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు.
గత ఆగష్టులో వినాయక చవితి వేడుకలు జరిగిన కర్ణాటక, హుబ్లీలోని ఈద్గా మైదానంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం ఎంఐఎం పార్టీ.. అధికారులకు దరఖాస్తు చేసుకుంది.
భారత్ జోడో యాత్రలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏఐఎంఐఎం, బీజేపీపై మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని తగ్గించడమే ఏఐఎంఐఎం లక్ష్యమని చెప్పారు. బీజేపీ నుంచి ఏఐఎంఐఎం ఆక్సిజన్ తీసుకున�
హైదరాబాద్లోని పాతబస్తీలో జరుగుతోన్న ఆందోళనలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ''రాజాసింగ్ ప్రసంగం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయి. వీలైనంత త్వరగా ఆయనను జైలుకు పంపాలి. అలాగే, శాంతియుత వాతావరణానికి సహకరించాలని నేను మరోసారి అందర�
హైదరాబాద్ పాతబస్తీలో సోమవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.