Home » AIMIM
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగచతం చెపుతారు.
రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
‘‘దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్టు చేయాలి. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలి. ఈ విషయంలో ఇదే మా పార్టీ వైఖరి. పార్టీలోని నేతలు అందరూ దీన్ని అంగీకరించాలి. ఇంతియాజ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారిపై ఆ పార్టీ చర్యలు తీసుకోవడం వంటి ఘటనల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పలువురిపై ఢిల్లీలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. రెం
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీకి బిహార్ అసెంబ్లీలో ఐదు సీట్లు ఉన్నాయి. అయితే, ఆ ఐదుగురిలో నలుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)లో చేరనున్నట్లు తెలుస్తోంది.
Asaduddin Owaisi: ”దేశంలోని ప్రతి మసీదు కింద శివ లింగాల కోసం వెతకడం ఎందుకు? జ్ఞానవాపి మసీదు కేంద్రంగా వివాదం కొనసాగుతోంది. అదొక చరిత్ర… నేటి ముస్లింలు, హిందువులు ఆ చరిత్రకు కారకులు కాదు” అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చే�
Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. వచ్చే ఏడాది డిసెంబరులో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసు
హైదరాబాద్ లోని భోలక్పూర్ కార్పోరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా అంటూ
మహావికాస్ అఘాది ప్రభుత్వంలో తమ పార్టీ కలిస్తే మరో చక్రం జోడించబడి, సౌకర్యవంతమైన కారుగా ప్రభుత్వం సాగుతుందని ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు
ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తీరుపై దాని పట్ల జరిపిన దర్యాప్తుపై సోమవారం రాజ్యసభలో వివరణాత్మక సమాధానం ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.