AIMIM

    బండి, అక్బరుద్దీన్ లపై కేసులు నమోదు

    November 28, 2020 / 10:20 AM IST

    FIR filed against Bandi sanjay and akbaruddin : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై సుమోటో కింద కేసు పోలీస్ శా�

    మోడీ స్లోగన్‌తోనే జనంలోకి.. మాది గల్లీ పార్టీ, మజ్లీస్‌తో పొత్తు లేదు: KTR

    November 19, 2020 / 01:13 PM IST

    Minister Ktr Comments On Alliance with MIM:ఆరేళ్లుగా రాష్ట్రంలో ఎక్క‌డా కూడా గిల్లి క‌జ్జాలు, పంచాయితీలు లేవని, ప‌క్కా ప్రణాళిక‌తో న‌గ‌రం అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు కేటీఆర్. న‌గ‌ర ప్ర‌జ‌ల ప్రాధాన్యాలు, ప్రాథ‌మిక అవ‌స‌రాలు గుర్తించి ప‌ని చేసినట్లుగా స్పష�

    సత్తా చూపిన ఎంఐఎం…బీహార్‌ లో 5స్థానాల్లో విజయం

    November 11, 2020 / 07:33 AM IST

    Owaisi’s MIM wins 5 seats in bihar బీహార్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ సత్తా చాటింది. ఐదు స్థానాల్లో విజయం సాధించిన ఏఐఎంఐఎం…మహాకూటమి ఓటమిలో తనవంతు పాత్ర పోషించింది. 5స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకోవటం ద్వారా హైదరాబాద్ బయటా కీలకంగా మారుతోందని చాటి చెప్పింద�

    జాబ్‌లు పోతున్నాయ్.. వలస కార్మికులు చనిపోతున్నారు.. మీరు చేసిన సర్వీస్ ఎక్కడ.. మోడీని ప్రశ్నిస్తున్న ఒవైసీ

    July 5, 2020 / 03:03 PM IST

    ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. కరోనా వైరస్ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సందేహాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో నడుస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. గురించి �

    ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఎంఐఎం విరాళం

    March 1, 2020 / 10:56 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికివ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిని అల్లర్లలో  బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనని ఆయన అన్నారు. ఢిల్ల�

    విద్వేష వ్యాఖ్యలు…..ఓవైసీ పార్టీ నాయకుడిపై కేసు నమోదు

    February 23, 2020 / 03:22 PM IST

    సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో

    షాకు ఓవైసీ కౌంటర్ : సీఏఏపై రాహుల్,మమత ఎందుకు…గడ్డం ఉన్న నాతో డిబేట్ చెయ్యండి

    January 22, 2020 / 01:27 PM IST

    సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ ష�

    భారతీయులంతా హిందువులే…RSS చీఫ్ వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్

    December 26, 2019 / 01:50 PM IST

    130కోట్ల మంది భారతీయులందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ భారత రాజ్యాంగానికి విరుద్దంగా మాట్లాడుతుందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస�

    NPR..NRCలకు సంబంధం ఉంది…అమిత్ షానే చెప్పారు

    December 25, 2019 / 11:39 AM IST

    ఎన్ పీఆర్,ఎన్ఆర్సీకి సంబంధం ఉందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సఅీ చేపట్టేందుకు ముందు ప్రక్రియే ఎన్ పీఆర్ అని ఓవైసీ తెలిపారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్రం ఎన్ పీఆర్ ప్రకియ చేపడుతోందని, ఇది ఎన్ఆర్సీకి స�

    ‘నేను ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకిని’

    December 6, 2019 / 11:53 AM IST

    ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దిశ ఘటనలో నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌కు తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ‘నేను వ్యక్తిగత ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌పై మెజిస్ట్రియల్ వి�

10TV Telugu News