-
Home » Air India Flight Crash
Air India Flight Crash
పైలట్ సుమిత్ చివరి మాటలు ఇవే...
గురువారం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి ముందు పైలట్ సుమిత్ సబర్వాల్ మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది.
భారత విమానయాన చరిత్రలోనే ఇదే అతిపెద్ద బీమా పరిహారంగా రికార్డు
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రమాదాల్లో ప్రమాద భీమా పరిహారాన్ని ఎలా లెక్కిస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. విమాన ప్రమాదాల్లో భీమా పరిహారం అంతర్జా�
భార్య చివరి కోరిక తీర్చడానికి ఇండియాకు వచ్చాడు.. తిరిగి వెళ్తూ విమాన ప్రమాదంలో దుర్మరణం.. అనాథలైన ఇద్దరు పిల్లలు
తన పుట్టిన ఊరైన గుజరాత్లోని వాడియా గ్రామంలోని చెరువులో తన అస్థికలను కలపాలన్నది ఆమె చివరి కోరిక.
విమాన ప్రమాదం స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ప
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగే ముందు పైలట్ నుంచి MAYDAY కాల్.. అంటే ఏమిటి? ఆ తర్వాత ఏం చేశారు?
ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానాశ్రయ సమీపంలో ప్రమాదం సంభవించింది.
Plane crash in Ahmedabad: ఇండియాలో డెడ్లీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవే..
ఇక 1976 అక్టోబర్ 12న ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 171 క్రాష్ కావడంతో 95 మంది చనిపోయారు.